నేడే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ, హైకోర్ట్ ఏం చెప్తుంది…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇపుడు హైకోర్ట్ కి చేరింది. ఇన్ని రోజులు విపక్షాలు విమర్శల వరకు ఉంటే ఇప్పుడు హైకోర్ట్ లో అసలు ఏ విధంగా దీనిపై నిర్ణయం వస్తుందో ని ఆసక్తి పెరిగింది. తెలంగాణా ప్రజలు కూడా దీనిపై దృష్టి పెట్టారు. న్యాయమూర్తుల ఫోన్ ట్యాంపరింగ్ కేసు పై నేడు హైకోర్టులో విచారణ జరుగుతుంది.

ప్రభుత్వాన్ని నేడు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం… నేడు విచారణ చేయనుంది. నేడు విచారణ జరుగుతుండటంతో ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. న్యాయమూర్తుల ఫోన్ ట్యాంపరింగ్ కేసును సిబిఐ లాంటి ఇండిపెండెంట్ సంస్థతో విచారణ చేయించాలని కోరుతున్నారు పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news