300 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ వినాయకచవితి.. ఇక ఈ రాశుల వారికే పట్టిందల్లా బంగారమే..!

-

వినాయక చవితి రానే వచ్చింది. పందిళ్ల దగ్గర యువత హడావిడి మొదలైంది. ఇంట్లో అమ్మ పొద్దున్నే లేపిసిందా..? అయినా మనం ఇంకా ఈ ఫోన్‌ చూస్తూ కుర్చున్నాం.! పూజకు టైమ్‌ అవుతుంది కదా..! ఈసారి వచ్చిన వినాయకచవితి అట్లాంటిట్లాంటి పండుగ కాదండోయ్. 300 సంవత్సరాల తర్వాత అద్భుతమైన యోగం ఏర్పడుతోంది. ఈ యోగం అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని రాశులవారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండుగతో కొన్ని రాశుల వారి లైఫ్‌ యూటర్న్‌ తీసుకుని.. లక్‌ అనే హైవే ఎక్కేస్తుందండోయ్..!

ఈ సంవత్సరం చతుర్థి పండుగ సెప్టెంబర్ 18, 19 తేదీలలో జరుపుకొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహ సంచారాల కారణంగా దాదాపు 300 ఏళ్ల తర్వాత గణేష్ చతుర్థి నాడు 3 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది ఇదే ప్రత్యేకత. ఈ సంవత్సరం శుక్లయోగం, శుభ యోగం, బ్రహ్మయోగం ఏర్పడుతున్నాయి. దీంతో మూడు రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆ రాశులు ఏంటంటే..

మేష రాశి

ఈ మూడు శుభ యోగాలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారిలో సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతాన భాగ్యం కలుగుతుంది. వీరు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారు. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచి సమయం. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. ఈ చతుర్థి తర్వాత మీరు ఆస్తి లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు.

మిథున రాశి

మిథున రాశి వారికి అదృష్టకాలం మొదలైంది. ఈ కాలంలో మీ అదృష్టం పెరుగుతుంది. చతుర్థి తర్వాత మీకు ధనయోగం కలుగుతుంది. మీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుంది. మీకు ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తారు. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం బాగుంటుంది.

మకర రాశి

మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం సాగుతాయి. మీరు డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగులకు అయితే ప్రమోషన్ పొందుతారు. ఈ చతుర్థి తర్వాత మీరు ఆకస్మిక ఆర్థిక లాభం పొందుతారు.

ఇక ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటే, సెప్టెంబర్ 19 ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు శుభ సమయం. కొంతమంది సెప్టెంబర్ 18న కూడా ప్రతిష్ఠించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news