టోక్యో ఒలంపిక్స్ : తొలి సెట్ లో పి.వి.సింధు ఓటమి

-

టోక్యో ఒలంపిక్స్ లో ఇవాళ మన తెలుగు తేజం పీవీ సింధు మరియు చైనా దేశానికి చెందిన ప్లేయర్ తై జుయింగ్ మధ్య రసవత్తరమైన పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రసవత్తర పోరులో… మొదట దూకుడుగా ఆడిన తెలుగు తేజం పీవీ సింధు… మొదటి సెట్ చివరలో నిరాశపరిచింది.

చైనాకు చెందిన ప్లేయర్ తై జుయింగ్ చేతిలో పివి సింధు ఓడిపోయింది. మొదటి సెట్ లో 22-18 తేడాతో చైనా ప్లేయర్ తై జుయింగ్ … ఆదిత్యం లోకి వెళ్లి పీవీ సింధుపై గెలిచింది. దీంతో తై జుయింగ్ మొదటి సెట్ కైవశం చేసుకుంది. ఇక రెండవ సెట్ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఇక ఈ రెండో సెట్ లో… తెలుగు తేజం పీవీ సింధు ధీటుగా… ఆడ లేకపోతే… ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ పీవీ సింధు విజయం…. ఫైనల్కు దూసుకు వెళ్లడం కనిపిస్తుంది. అయితే వీరిద్దరి మధ్య పోరు మాత్రం రసవత్తరంగా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news