మొదలైన బాదుడు.. భారీగా పెరిగిన టోల్ చార్జీలు

-

ఫైనాన్షియల్ ఇయర్ మొదటి రోజు కావడంతో బాదుడు మొదలయింది. టోల్ ప్లాజాల వద్ద రెట్లు భారీగా పెంచారు. ఒక్కో వాహనానికి ఐదు రూపాయల నుంచి 25 రూపాయల దాకా పెంచారు. నెలవారీ పాస్ ను కూడా 90 రూపాయల నుండి 500 రూపాయలకు పెంచారు.

లోకల్ పాస్ కు కూడా పది రూపాయల దాకా పెంచారు. బడ్జెట్ ఎఫెక్ట్ తో ఈరోజు నుండి ఆర్ధికరంగంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద, కార్ వ్యాన్ జీప్ లకు ఒక వైపు 80, మినీ బస్ కి 130, ట్రక్ కి 265 దాకా రేట్లు నెలవారీ పెరిగినట్టు అయ్యాయి. బడ్జెట్ ఎఫెక్ట్ తోటి ఆర్ధిక రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news