పెళ్లైన 4 నెలలకే టార్చెర్‌..స్నేహితులతో ఎఫైర్‌ పెట్టుకోవాలని !

-

పెళ్లైన 4 నెలలకే భార్యను టార్చెర్‌ పెట్టాడు ఓ భర్త. స్నేహితులతో ఎఫైర్‌ పెట్టుకోవాలని హింసించిన సంఘటన రాజస్థాన్‌ లోని రాముల పల్లిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ లోని రాముల పల్లిలో శివ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

నాలుగు నెలల కిందటే.. శివకు పెళ్లి జరిగింది. స్వాతి అనే అమ్మాయికి ఇచ్చి, తల్లి దండ్రులు వివాహం చేశాడు. శివ మొదటి నుంచి దుబారాగా తిరుగుతున్నాడు. ఆస్తి బాగా ఉండటంతో.. జల్సాలకు అలవాటైయ్యాడు.

అయితే.. పెళ్లి అయి 4 నాలుగు గడిసే సరికి.. భార్యకు టార్చర్‌ పెట్టాడు. తన తో కాకుండా.. స్నేహితులతో పడుకోవాలని హింసించాడు. అంతేకాదు, ఆ మహిళ వీడియోలు తీసి, యూట్యూబ్‌ లో పెడతానని బెదిరించాడు శివ. ఆ బెదిరింపులు తాళలేక, శివపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది స్వాతి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శివను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news