కేసీఆర్‌ వెంటే తెలంగాణ ప్రజలు – హరీశ్ రావు

-

మునుగోడు ఉప ఎన్నికల్లో అందరూ అనుకున్నదే జరిగింది. అధికార టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టబోతున్నారు. బిజెపి అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫై టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై ఆసక్తికర ట్రీట్ చేశారు. తెలంగాణ ప్రజలు అందరూ సీఎం కేసీఆర్ వెంట ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news