తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో సుమారు 75 శాతం తెరాస పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తొలి విడతలో 4,470 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 769 గ్రామాలు ఏకగ్రీవం అవ్వగా.. మిగిలిన 3,701 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటిల్లో 2440 గ్రామాల్లో తెరాస పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. కొన్ని స్థానాల్లో 669 మంది స్వతంత్య్ర అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. అయితే గెలిచిన వారితో ఆయా గ్రామ పంచాయతీల్లో విజయోత్సవ ఉత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి.
పంచాయతీల్లో ‘కారు’దే హవా…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
కుష్ణుడిని బచ్చా.. అన్న కంశుడు గుర్తుకొస్తున్నాడు : సీఎం జగన్
జగన్ ఓ బచ్చా అని చంద్రబాబు పేర్కొంటున్నాడని.. ఇలాంటి మాటలు విన్నప్పుడు...
Anji N -
బీజేపీతో కొట్లాడింది కేసీఆర్ మాత్రమే…కాంగ్రెస్ నాయకులు హోల్సేల్గా పోతారు !
కాంగ్రెస్పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు...
సివిల్స్ ర్యాంకర్ అనన్యకు సీఎం రేవంత్ అభినందనలు
సివిల్స్లో మూడో ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ దోనూరి అనన్య రెడ్డి...