టీటీడీ పాలకమండలికి కేంద్రం ఊరట..

-

తిరుమల శ్రీవారికి కాస్త ఉపశమనం కలిగింది. టీటీడీ పాలక మండలికి తాజాగా కేంద్రం ఊరట ఇచ్చింది. టీటీడీ పాలక మండలికి సంబంధించిన FRCA లైసెన్స్ రెన్యువల్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫారిన్ కరెన్సీ SBI బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

లైసెన్స్ రెన్యువల్ చేయాలని 2019లో కోరింది టీటీడీ. అయితే.. 2020 నుంచి ఐదేళ్ళ కాలానికి రెన్యువల్ అయింది. అయితే, ఆంక్షలు మాత్రం కొనసాగించిన కేంద్రం.. దాతల వివరాలు తెలపాలని కోరింది. దీంతో తిరుమల శ్రీవారికి కాస్త ఉపశమనం కలిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news