యూసుఫ్ గూడా సింగోటం రాము మర్డర్ కేసులో ట్విస్ట్..!

-

హైదరాబాద్ యూసఫ్ గూడ లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణ హత్య చోటు చేసుకుంది. యూసఫ్ గూడా లక్ష్మీనరసింహనగర్లో దుండగులు స్థిరాస్తి వ్యాపారి మర్మంగాలు కోసి కత్తుల తో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఇక ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. బోరబండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ తో సహా ఐదుగురు నిందితులు లొంగిపోయారు.

అయితే ఐదుగురిని కూడా ఫిలింనగర్ పిఎస్ లో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు మృతుడిని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కి చెందిన పుట్ట రాము అలియాస్ సింగోటి రామన్న గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేశారు హత్య ఎందుకు చేసారు అనేదానికి ఈ కారణాలు తెలియాల్సి ఉంది. బోరబండ ప్రాంతానికి రౌడీషీట్ తో సహా ఐదుగురు నిందితులు లొంగిపోయారు. ప్రస్తుతం విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news