వారసుడు సినిమాకు షాక్..గుండెపోటుతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి

-

చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూశాడు. గుండెపోటుతో కేరళలోని ఓ ఆసుపత్రిలో చేరిన సునీల్ చికిత్స తీసుకుంటూ మరణించాడు.

గజినీ, సీతారామం, ఎమ్మెస్ ధోని, లక్ష్యం సహా పలు సూపర్ హిట్ సినిమాలకు సునీల్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న విజయ్ దళపతి సినిమా వారసుడు కు కూడా ఆయన ఆట డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. కాగా, వారసుడు సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. ఆ లోపే ఆర్ట్ డైరెక్టర్ మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news