ఈనాడు రామోజీరావు కొడుకు సుమన్ మరణంపై విజయసాయి సంచలన ట్వీట్ !

-

ఈనాడు రామోజీరావు కొడుకు సుమన్ మరణంపై విజయసాయి సంచలన ట్వీట్ చేశారు. రాము రెండో కుమారుడు సుమన్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదనతో మాట్లాడుతూ, “ఎంకి ఎవరని…ఎవరైనా అడిగితే చీకటి వెలుగుల వైపు వేలు చూపిస్తా. ఒంట్లో కాన్సర్ పుడితే గెలవచ్చు. ఇంట్లో తండ్రి కాన్సర్ గా మారితే గెలవలేము. దాని చేతుల్లోనే నేను ఓడిపోయాను”. అంటూ ట్వీట్‌ చేశారని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి.

రాముకి ఎవరిపైనా ప్రేమ ఉండదు. తనను తాను ప్రేమించుకునే రకం. డబ్బు, కీర్తి, అహంతృప్తి తప్ప మరి దేనిమీద గురిలేదు. కన్నకొడుకైనా, తల్లి, భార్య అయినా తన ఆస్తుల తర్వాతే! అంటూ ఫైర్‌ అయ్యారు విజయసాయి రెడ్డి. ఈనాడు రామోజీరావుకు కుటుంబ సభ్యులంటే అస్సలు విలువ లేదని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news