2024 ఎన్నికల తరువాత..టీడీపీ కనుమరుగు – విష్ణువర్ధన్‌ రెడ్డి

-

కేసీఆర్ ట్రాప్ లో జేడీ లక్ష్మినారాయణ పడ్డారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…కర్నాట క ఎన్నికల తరువాత ఏపి రాజకీయ ముఖ చిత్రం మారుతుందన్నారు.

2024 ఎన్నికల తరువాత ఏపిలో ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ కనుమరుగవతుందన్నారు బిజేపి నేత విష్ణువర్ధన రెడ్డి. 2024లో ఏపిలో బిజేపి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూందని వివరించారు. విశాఖ ఉక్కు కేంద్రంగా కేసిఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు బిజేపి నేత విష్ణువర్ధన రెడ్డి. కేసిఆర్ ట్రాప్ లో సిబిఐ మాజీ జేడి లక్ష్మినారాయణ పడ్డారని మండిపడ్డారు. కిరణ్ కూమార్ రెడ్డి రాకతో….మాజీ ప్రజాప్రతినిధులందరు బిజేపికి టచ్ లో వస్తూన్నారని వివరించారు బిజేపి నేత విష్ణువర్ధన రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news