అధికారులకు చుక్కలు చూపిస్తున్న మమత… కంట్రోల్ రూమ్ లోనే

-

పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఇప్పుడు వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా ఆమెపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే… ఆమె మాత్రం ఇప్పుడు తుఫాన్ నుంచి ప్రజల ప్రాణాల ను కాపాడేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తున్నారు. అదే విధంగా… అక్కడి కంట్రోల్ రూమ్స్ లో ఏర్పాటు చేసిన సమీక్షల్లో పాల్గొంటున్నారు.

అప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ   అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి రాత్రి అంతా కూడా ఆమె కంట్రోల్ రూమ్ లోనే ఉండి తుఫాన్ దిశను గమనిస్తూ ఏ జిల్లాలో ఏం జరుగుతుంది తెలుసుకున్నారు. కరోనా రోగులకు ఇబ్బందులు రాకుండా తీసుకునే చర్యలను అధికారులకు వివరించి ఆదేశాలు ఇచ్చారు మమత.

Read more RELATED
Recommended to you

Latest news