రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఫిబ్రవరి నుంచి గోధుమపిండి పంపిణీ

-

ఏపీ రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్మోహన్ ప్రభుత్వం. రేషన్ కార్డుదారులకు గోధుమపిండి పంపిణీ చేయాలని భావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి దీన్ని ప్రారంభించనుంది.

 

తొలుతా విజయనగరం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల మున్సిపాలిటీలోని కార్డుదారులకు రాయితీపై పంపిణీ చేస్తారు. ఒక్కో కార్డుపైన నెలకు రెండు కిలోల గోధుమ పిండిని కిలో రూ. 16 కి అందించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత మిగతా ప్రాంతాల్లో పంపిణీకి చర్యలు తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news