BREAKING: మెట్రో స్టేషన్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

-

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్ నుంచి దూకి మరో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి మహబూబ్నగర్ కు చెందిన మారెమ్మ అనే మహిళ కిందికి దిగింది.

దీంట్లో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రాలేదని పోలీసులు చెప్పారు. ఆమె కాస్త యేజ్ డ్ కావడంతో , పోలీసులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఇక ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా గతంలో కూడా ఓ యువతి మెట్రో స్టేషన్ నుంచి చనిపోయిన సంఘటన కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news