BREAKING : వివేకా కేసులో సీబీఐ విచాణకు హాజరైన వైఎస్ భాస్కర్ రెడ్డి

-

వివేకా కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ వివేకా కేసులో కాసేపటి క్రితమే సీబీఐ విచాణకు హాజరయ్యారు వైఎస్ భాస్కర్ రెడ్డి. ఈ తరుణంలో భారీగా వైఎస్ భాస్కర్ రెడ్డి అనుచరులు రావడంతో జైలు వద్ద తోపులాట చోటు చేసుకుంది.

ఈ తరుణంలోనే… భాస్కర్ రెడ్డి కారు క్రింద కానిస్టేబుల్ పడ్డాడు. దీంతో వెంటనే అలర్ట్ కావడంతో ఆ కానీ స్టేబుల్‌ కు ప్రమాదం తప్పింది. సీబీఐ విచారణ సమయం పదింటికి కచ్చితంగా హాజరయ్యారు వైఎస్ భాస్కర్ రెడ్డి. ఇక భాస్కర్ రెడ్డి వెంట ఆయన లాయర్ కొండారెడ్డి కూడా హాజరయ్యారు.  ఇక ఈ సందర్భంగా మీడియాతో వైఎస్ భాస్కర్ రెడ్డి మాట్లాడారు. ఎలాంటి విచారణకైనా నేను సిద్దంగా ఉన్నానని.. వైఎస్ వివేకా రాసిన లెటర్ చూస్తే.. అన్ని తేలుతాయని చెప్పారు వైఎస్ భాస్కర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news