BIG BREAKING : ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే దీని బారిన చాలామంది నాయకులు, అధికారులు, ప్రజలు ఇలా ఎంతో మంది పడ్డారు. కాగా, తాజాగా.. ఈ మహమ్మారి బారిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పడ్డట్టు సమాచారం. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విజయసాయి రెడ్డి పాల్గొన్నారు… అదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కుమారుడికి ఇప్పటికే కరోనా సోకింది. ఇప్పటికే మంత్రి ధర్మాన కృష్ణ‌దాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం క్యాంపు కార్యాయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news