ఆందోళన
రాజకీయం
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి.. 26 మంది బీజేపీ నేతలపై కేసు నమోదు!
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి కేసులో బీజేపీ నేతలు, కార్యకర్తలపై హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. మొత్తం 26 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 341, 148, 353, 332, 147, 509, 149 కింద పోలీసులు రిజిస్టర్ ఫైల్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.....
క్రైమ్
Breaking: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుట్టిన కొద్ది సేపటికే శిశువు మృతి చెందింది. దీంతో స్థానికంగా ఈ వార్త తీవ్ర కలకలం రేపుతోంది. అయితే మృతి చెందిన శిశువు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే చనిపోయిన శిశువు తమ బిడ్డ కాదని ఆందోళన దిగారు. బిడ్డను మార్చేశారని,...
Telangana - తెలంగాణ
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ట్విటర్లో కేటీఆర్ ఆరోపణలు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. ఇప్పటికే రైతు చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దు, రైతు చట్టాలు, సీఏఏ, ఎల్పీజీ ధరలు, ప్రస్తుతం అగ్నిపథ్ పథకంపై ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలు రైతులకు అర్థం...
భారతదేశం
బీజేపీ చేసిన తప్పులకు ప్రజలు బలి: మమతా బెనర్జీ
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా భారీగా ఆందోళన జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని హౌరాలో శనివారం పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ చేసిన...
భారతదేశం
హిజాబ్ వివాదం.. 23 మంది విద్యార్థినులు సస్పెండ్!!
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల యాజమాన్యం తరగతి గదిలో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. దీంతో కాలేజీ యాజమాన్యం 23 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు విధించింది. అలాగే గతవారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలుకాలోని కళాశాల విద్యార్థినులు...
భారతదేశం
కర్ణాటకలో మళ్లీ తెరపైకి ‘హిజాబ్’ వివాదం
కర్ణాటక రాష్ట్రంలో మళ్లీ తెరపైకి హిజాబ్ వివాదం ముందుకొచ్చింది. ఇటీవల కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించుకుని తరగతులకు హాజరవుతున్నారని మంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం స్పందించారు. హిజాబ్ వ్యవహారంలో ఎవరూ ఆందోళనకు దిగొద్దని హెచ్చరించారు. ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించిందని, ఆ తీర్పును...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీపై జనసేనాని ఘాటు వ్యాఖ్యలు..!!
కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడే కోనసీమకు అంబేడ్కర్ పేరు కూడా పెడితే బాగుండేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అప్పుడే అలా చేసి ఉండకపోతే ఇప్పుడు అమలాపురం అగ్నిగుండంలా మారేది కాదన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టడంలో ఎందుకు ఆలస్యం వహించారో తెలపాలన్నారు. అభ్యంతరాల స్వీకరణకు మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకు ఎందుకు...
corona
కరోనాపై తప్పుడు పోస్టులు పెట్టడంతో పోయిన ఉద్యోగం
కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు కూడా ప్రజలకు ధైర్యాన్ని చెబుతున్నాయి. కానీ కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని ఏ మాత్రం లెక్కచేయకుండా సోషల్ మీడియాను వాడుకుని ఇష్టారీతిన పోస్టులు పెడుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి...
Life Style
కౌగిలింతల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
కౌగిలించుకున్నప్పుడు మనలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరొటోనిన్ అనే రసాయనాలు విడులవుతాయి. ఇవి మెదడును శాంత పరుస్తాయి. దీని వల్ల మూడ్ మారుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది.
మీరు మీ జీవిత భాగస్వామిని చివరిసారిగా ఎప్పుడు కౌగిలించుకున్నారు ? సిగ్గు పడకండి.. ఎందుకంటే.. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఏంటీ.. కౌగిలింతకు, మన ఆరోగ్యానికి సంబంధం ఏముంటుంది ?...
Latest News
స్ఫూర్తి: మిరియాల పంటతో రూ.17 లక్షల ఆదాయం.. ఈ రైతుని ఆదర్శంగా తీసుకోండి మరి..!
చాలామంది రైతులు కష్టాలు పడుతూ ఉంటారు పంట చేజారిపోవడం లేదంటే పంట నాశనం అయిపోవడం లేకపోతే పండిన పంటకి లాభాలు సరిగ్గా రాకపోవడం... ఇలా ఏదో...
Telangana - తెలంగాణ
మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు బిజెపి జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్...
ఆరోగ్యం
క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!
చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది...? క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్...
వార్తలు
నాని “దసరా” కోసం నలుగురు స్టార్ హీరోలు..!
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గోదావరిఖని బొగ్గు...
Telangana - తెలంగాణ
డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని
ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను...