జగన్
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ ఘనత జగన్ కే సొంతం…!
ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినం జరుపుకుంటున్నాం అని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సమాజంలోని అసమానతలు ఎదుర్కొంటున్న మహిళలు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాం అని ఆమె అన్నారు. మహిళా మిత్ర, దిశ వంటివి తీసుకొచ్చాం అని చెప్పుకొచ్చారు. 18 దిశ పోలీసు స్టేషన్లు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ముహూర్తం పెట్టేసిన జగన్…?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజధాని అంశం అనేది కాస్త హాట్ టాపిక్ గా ఉంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడంలో ఎక్కడా కూడా ఆగే పరిస్థితి లేదు. సిఎం జగన్ కూడా రాజధాని విషయంలో కేంద్రానికి కూడా ఒక స్పష్టత ఇచ్చారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో సిఎం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అనవసరంగా జగన్ తొందరపడ్డారా…?
ఒక పదవిలో ఉన్న సమయంలో వ్యాఖ్యలు చేసే విషయంలో చాలా రకాలుగా ఆలోచించాలి. రాజకీయంగా ఎంత శక్తివంతులు అయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది కాదు. అది ఎవరికి అయినా సరే వర్తిస్తుంది. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న ప్రతీ ఒక్కరి విషయంలో కూడా చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ గారూ… రాజ ప్రసాదం వదిలి రారా…?
ఏపీ, తెలంగాణాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టి ప్రజలను ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే విపక్షాలు మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తాజాగా టీడీపీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ కేసులపై విచారణ వాయిదా, కారణం అదేనా…?
ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఆయన కేసులో విచారణ జరిగింది. ఏపీ సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులన్నీ రేపటికి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఈరోజు కూడా సీబీఐ న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా కేసులన్ని రేపటికి వాయిదా వేసారు ఇంచార్జ్ సీబీఐ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ కు థాంక్స్ చెప్పిన జర్నలిస్ట్ లు…!
కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు ల కుటుంబ సభ్యులు కు ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు సిఎం జగన్మోహన్ రెడ్డి. దీనిపై జర్నలిస్ట్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లక్ష మందికి పైగా చనిపోయారు అని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బ్రేకింగ్: మోడీతో జగన్ భేటీ
ఏపీ సిఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 8 నెలల తర్వాత మోడీతో జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా పెండింగ్ బకాయిల గురించి ప్రధాని మోడీతో సిఎం జగన్ చర్చిస్తారు. అలాగే పోలవరం బకాయిలు, ప్రత్యేక హోదా వంటి వాటి గురించి చర్చిస్తారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అంతర్వేది ఘటనపై రంగంలోకి దిగిన జగన్…!
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఘటనపై సిఎం జగన్ రంగంలోకి దిగారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్ నియామకం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ ఆఫీసర్గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అంతర్వేదిలో పరిస్థితి పర్యవేక్షించాలని దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్కు ఆదేశాలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కేంద్రం పబ్ జీ ఆపాక జగన్ చేస్తుంది ఇదే…!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. వెంకటపాలెం సీడ్ యాక్సిస్ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను రాజధాని రైతులు, దళితులు, అమరావతి జేఏసీ, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మీకు సిగ్గు లేదా…? అంత పగ ఎందుకు: నారా లోకేష్
ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. దళిత జాతి పై జగన్ రెడ్డి కక్ష కట్టారు. 15 నెలల పాలన లో 2 శిరోముండనాలు, 60 దాడులు అని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా దళితుల భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. పేదల భూములు...
Latest News
ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65కు పెంపు..అంతా ఫేక్ !
ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు మళ్లీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే, ఏపీలో...
భారతదేశం
విమానాల ప్రమాదంపై రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఆరా
దేశంలో ఇవాళ గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్లు కూలిపోగా.. రాజస్థాన్లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది.
రోజువారీ శిక్షణలో భాగంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : వైఎస్ విజయమ్మతో అవినాష్రెడ్డి సమావేశం
BREAKING : వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నాడు అవినాష్ రెడ్డి. ఈ...
ట్రావెల్
హైదరాబాద్ నుంచి కేరళ టూర్.. రూ.12,000 లోపే..!
మీరు కేరళ చూసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. IRCTC వివిధ రకాల ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా చాలా మంది టూర్లకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే.. పాదయాత్రలో నారా లోకేశ్
వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో యువగళం’ పాదయాత్ర రెండో రోజులో ఆయన...