banking

మారిటోరియంకు క్యాష్ బ్యాక్…!

రుణాలు తీసుకున్న వారికి బ్యాంకు లు గుడ్ న్యూస్ చెప్తున్నాయి. దీపావళి పండుగ సమయానికి మారిటోరియం కాలానికి సంబంధించిన వడ్డీని వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఈ ఆరు నెలలకు సంబంధించిన వడ్డీని బ్యాంకులు జమ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు క్యాష్‌బ్యాక్ ప్రక్రియను ప్రారంభించినట్లు జాతీయ మీడియా తెలిపింది. "ప్రియమైన కస్టమర్ కోవిడ్-19...

అకౌంట్ లోకి డబ్బులు వేసినా, తీసినా ఇకపై బాదుడే..!

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక.. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా సరి కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా తన కస్టమర్లకు ఒక ఝలక్ ఇచ్చింది. డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయెల్ చార్జీలను సవరించింది. కొత్త చార్జీలు నవంబర్ 1 నుంచే అమలులోకి...

యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా.. అయితే ఇలా చేయండి..!

నెట్ బ్యాంకింగ్ అమలులోకి వచ్చిన తర్వాత యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్-UPI ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా సులభం అయ్యింది. ఇక మీరు ఎస్బీఐ అకౌంట్ వాడుతున్నారా. అయితే యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుతూ ఉంటారా.. ఎవరికైనా డబ్బులు పంపాలంటే యూపీఐని మించిన వేగవంతమైన ట్రాన్సాక్షన్ వేరే ఏదీ లేదు. ఒకవేళ మీరు ఎస్‌బీఐ...

ఆరు బ్యాంకు లను రెండో షెడ్యూల్ నుంచి మినహాయించిన రిజర్వ్ బ్యాంకు…!

ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనం తరువాత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులైన సిండికేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబిసి), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ మరియు అలహాబాద్ బ్యాంక్ లను ఆర్బిఐ చట్టం రెండో షెడ్యూల్ నుంచి...

బ్రేకింగ్ : రామ జన్మభూమి ట్రస్టు నుండి సొమ్ము మాయం !

రామ జన్మభూమి ట్రస్టుకు చెందిన అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి భారీగా సొమ్ము మాయం అయినట్టు గుర్తించారు. సెప్టెంబర్ 1వ తేదీన లక్నోలోని బ్యాంకు నుంచి రూ.6 లక్షల రూపాయలు, మరో రెండు రోజుల తరువాత మూడున్నర లక్షల రూపాయలను ట్రస్ట్ చెక్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు విత్‌ డ్రా చేసినట్టు తెలుస్తోంది. మూడోసారి...

వాట్సప్ లో బ్యాంకింగ్ సేవలను పొందండి ఇలా..!

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దీంతో మనకు బ్యాంకుల పరంగా ఇప్పటికే అనేక సదుయాలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లను మనం ఉపయోగించుకుంటున్నాం. దీనికి తోడు యూపీఐ ద్వారా నగదును క్షణాల్లోనే పంపుకునే సౌలభ్యం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం అనేక రకాల బ్యాంకులు తమ...

ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్‌.. సేవ‌ల కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన ప‌నిలేదు..

క‌రోనా వైర‌స్‌తో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో అనేక బ్యాంకులు ఇప్ప‌టికే త‌క్కువ సంఖ్య‌లో బ్రాంచిల‌ను ఓపెన్ చేసి.. చాలా త‌క్కువ సంఖ్య‌లో సిబ్బందితో సేవ‌లను అందిస్తున్నాయి. అయితే వినియోగ‌దారుల‌కు కావ‌ల్సిన బేసిక్ స‌ర్వీసుల‌ను అందించ‌డం కోసం ఐసీఐసీఐ బ్యాంకు కొత్త ప్రయోగంతో ముందుకు వ‌చ్చింది. ఇక‌పై ఆ బ్యాంకు వినియోగ‌దారులు త‌మ త‌మ...

కచ్చితంగా తెలుసుకునేవి; ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నవి ఇవే…!

ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రభుత్వాలు కొన్ని మార్పులు తీసుకొస్తున్నాయి. వాటిల్లో 4 ప్రధాన మార్పులు ఉన్నాయి. పెద్ద పెద్ద మార్పులు కాదు గాని చిన్న చిన్న మార్పులే గాని మీరు కచ్చిత౦గా తెలుసుకునే మార్పులు అవి. అవి ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలను ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ అమలులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి...

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌: ఎస్‌బీఐలో 7870 క్లర్క్ జాబ్స్.. వివ‌రాలు..

కొత్త సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బి‌ఐ) బ్యాంక్ ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఏకంగా 7870 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్ రీజియన్‌లో 375 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 26 చివరి తేదీ. డిగ్రీ పాసైన...

క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి…!

క్రెడిట్ కార్డు' ఈ రోజుల్లో నిత్యవసరాల్లో ఒకటిగా మారిపోయి మన జీవితానికి ఎంత సహకరిస్తుందో అదే స్థాయిలో తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. క్రెడిట్ కార్డు కి అలవాటు పడిన వాళ్ళు ఇక నెల వారీ దాని వడ్డీలు కట్టడానికి కూడా అదే స్థాయిలో అలవాటు పడిపోయి ఆర్ధిక జీవనంలో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు....
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...