Breaking News
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నిజం నిప్పులాంటిదని, ఎవరూ కప్పిపుచ్చలేరు : పట్టాభిరామ్
ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంటూ వైరల్ అయిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. అయితే.. ఇప్పటికే దీనిపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప క్లారిటీ ఇవ్వగా.. టీడీపీ శ్రేణులు అది ఒరిజినల్ వీడియో అంటూ సర్టిఫికేట్ను తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఈ నేపథ్యంలో.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ...
Telangana - తెలంగాణ
దశల వారీగా కొత్త గ్రామపంచాయతీల నిర్మాణం : మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం – సంస్కరణలలో భాగంగా ఏర్పాటైన నూతన గ్రామ పంచాయతీలన్నింటికీ, సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధులతో వారి ఆదేశాల మేరకు త్వరలోనే కొత్త భవనాలను దశల వారీగా నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం,...
Sports - స్పోర్ట్స్
BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్లో తలపడనుంది వీరే..
ఆగస్టు 22-28 వరకు జపాన్లోని టోక్యోలో జరిగే BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2022లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాడ్మింటన్క్రీ డాకారులు సెంటర్ స్టేజ్లోకి రానున్నారు. పురుషుల సింగిల్స్లో లోహ్ కీన్ యూ, మహిళల సింగిల్స్లో యమగుచి అకానె, పురుషుల డబుల్స్ జోడీ హోకి టకురో మరియు కొబయాషి యుగో, మహిళల డబుల్స్ జోడీ చెన్ క్వింగ్...
Sports - స్పోర్ట్స్
ఆగస్టు 22 నుంచి బాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్.. పీవీ సింధు దూరం
ఆగస్టు 22 టోక్యోలో జరగనున్న బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు స్వర్ణ పతకాలు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో షట్లర్లు అద్భుతంగా రాణించి ఆరు పతకాలను కైవసం చేసుకున్నారు. మూడు బంగారు పతకాలు, రెండు కాంస్యాలు, రజత పతకాలను కైవసం చేసుకున్నారు భారత షట్లర్లు. పీవీ...
Telangana - తెలంగాణ
ఇది చట్ట విరుద్ధమే కాకుండా మానవత్వానికి కూడా వ్యతిరేకం : ఎమ్మెల్సీ కవిత
గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషులను సత్ప్రవర్తన కారణంగా విడుదల చేసింది. అయితే.. దీనిపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషుల విడుదల చేసిన వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. దోషులను విడుదల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఫేస్ రికాగ్నిషన్ యాప్ పై కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది : మంత్రి బొత్స
ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు కూడా అటెండెన్స్లో ఖచ్చితత్వం పాటించాలని.. ఫేస్ రికాగ్నిషన్ యాప్ను ప్రవేశపెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ యాప్లో కొన్ని సాంకేతిక లోపాలు ఉండటంతో ఉపాధ్యాయులు ఫేస్ రికాగ్నిషన్ యాప్తో తలనొప్పిగా తయారైంది. అయితే.. ఈ నేపథ్యంలో, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు...
భారతదేశం
హరిహరేశ్వర్ బీచ్ కు కొట్టుకొచ్చిన తుపాకులతో ఉన్న బోటు
మహారాష్ట్రలోని హరిహరేశ్వర్ బీచ్లో తుపాకులతో ఉన్న బోటు కొట్టుకురావడంతో స్థానికంగా కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యంకావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆ బోటు ఓ ఆస్ట్రేలియా దంపతులకు చెందినదని వెల్లడించారు. అందులో మూడు తుపాకులు ఉన్నాయని...
Telangana - తెలంగాణ
మునుగోడులో కనీవినీ ఎరగని రీతిలో బహిరంగ సభ : బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కమ్యూనిస్టు పార్టీలను ఎర్రగులాబీలుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్ఎస్కు అమ్ముడు పోయారని హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని... ఆ పార్టీ నేతలే బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు బండి సంజయ్. మునుగోడు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా రైతులకు ద్రోహం చేశారు : బీజేపీ విష్ణువర్థన్ రెడ్డి
మరోసారి ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పి ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. తాజాగా విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అయితే ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టకపోవడం , వాటిని రైతుల కోసం ఆ నీటినివినియోగం చేయలేకపోవడం శోచనీయమని విమర్శలు గుప్పించారు. బుధవారం తిరుపతిలో మీడియాతో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ తోపాటు, లోకేష్ కి కూడా వ్యవసాయంపై పరిజ్ఞానం లేదు : మంత్రి కాకాణి
ఏపీలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం సమయం ఉన్నా.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ ఈనెల 20న కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రను ప్రారంభించబోతున్నారు. ఉమ్మడి కడప...
Latest News
ఇండియాలో కొత్తగా 15,754 కరోనా కేసులు, 47 మరణాలు నమోదు
మన దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే...
Telangana - తెలంగాణ
సంగారెడ్డి జిల్లాలో విషాదం…కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఓ ఇంటర్ విద్యార్థిని మరణించినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్వు (మం) ముత్తంగి జ్యోతిబాపూలే...
Sports - స్పోర్ట్స్
IND VS Zim : కేఎల్ రాహుల్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ జట్టు జింబాబ్వే పర్యటనలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా జింబాబ్వే పై పది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే జట్టు కెప్టెన్ గా...
క్రైమ్
కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీ.. పలువురు మృతి!
అమెరికాలోని కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని వాట్సన్విల్లేలోని మున్సిపల్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఒకే సమయంలో దిగేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఒకదానికొకటి...
క్రైమ్
పక్కింటి మహిళతో భర్త శృంగారం..నగ్నంగా చూసిన భార్య..ఏకంగా మర్మాంగంపైనే !
దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా ఓ మహిళతో భర్త శృంగారంలో పాల్గొన్నాడు....