Elections
భారతదేశం
‘పీకే’ను నమ్ముకుంటున్న కాంగ్రెస్… ఆ రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశం
దేశంలో ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీకి ఓడిపోవడం అలవాటుగా మారుతోంది. సరైన వ్యూహాలు లేక చతికిలపడుతోంది. క్యాడర్ ఉన్నా దాన్ని ఓట్లుగా, సీట్లుగా మార్చుకోలేకపోతోంది. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా పరాజయం పాలైంది. ఇప్పటికే పార్టీలో ప్రక్షాళన కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలోనే పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు కూడా జరుగనున్నాయి.
ఇదిలా ఉంటే...
అంతర్జాతీయం
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు జరిమానా..
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే సొంత పక్షం నుంచి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పాక్ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కు 75 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు...
భారతదేశం
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే… రాజకీయాల నుంచి తప్పుకుంటా: అరవింద్ కేజ్రీవాల్
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు( ఎంసీడీ) ఎన్నికలను సకాలంలో నిర్వహించి బీజేపీ గెలిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకంటామని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దేశంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ... ఢిల్లీలోని చిన్న పార్టీ ఆప్ ను చూసి భయపడుతోందని ఆయన...
Telangana - తెలంగాణ
ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ
ముందస్తు ఎన్నికలపై క్లారటీ ఇచ్చారు కేసీఆర్. ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లానని.. అప్పటి పరిస్థితుల కారణంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లానని ఆయన అన్నారు. మేం ప్రారంభించిన పథకాలు.. మేం ప్రారంభించిన ప్రాజెక్ట్ మేమే ఉండి పూర్తి...
భారతదేశం
అయ్యయ్యో ! వద్దమ్మా ! సోషల్ మీడియా పై కోపం వద్దమ్మా !
మీడియాను నమ్మొచ్చా
సోషల్ మీడియాను నమ్మొచ్చా
ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావాన్ని
తదనంతర పరిణామాల క్రమాన్ని
చూస్తే చాలా వరకూ ఒపినియన్ ఛేంజర్స్ గానే
సోషల్ మీడియా అకౌంట్లు ఉంటున్నాయి
సంబంధిత ప్లాట్ ఫాంలు పని చేస్తున్నాయి
ఈ క్రమంలో సోనియా ఎందుకని అసహనం చెందుతున్నారు?
ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా అనేది పవర్ ఫుల్ వెపన్.ఇంతకుముందు పేపర్లు, టీవీలపై...
భారతదేశం
యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు… ఈనెల 25న సీఎంగా బాధ్యతలు
ఉత్తర్ ప్రదేశ్ లో రెండో సారి అధికారం చేపట్టేందుకు యోగీ ఆదిత్య నాథ్ సిద్ధం అవుతున్నారు. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను సాధించింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీజేపీ కూటమి 273 స్థానాల్లో గెలుపొంది. వరసగా రెండోసారి అధికారంలోకి రానుంది. తాజాగా ఈనెల మార్చి 25న యోగీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
8 నెలలు గ్రామాల్లో తిరగాలి.. అలాంటి వారికే టికెట్ : ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్
ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో వైయస్సార్ శాసనసభాపక్షనేత, ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైయస్సాసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు అయ్యారు. మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలు ఎమ్మెల్యే తిరగాలని.. ఒక్కో గ్రామ సచివాలయానికి 2 రోజులు వెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంలో ప్రతి...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భారీగా అవకతవకలు ?
"చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి అన్ని చిల్లర పనులు" అన్నట్లుగానే తయారయింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల వ్యవహారం. అచ్చం పొలిటికల్ ఎన్నికల తరహాలోనే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా నిన్న జరిగాయి. మెయిన్ ఎన్నికలు, "మా" ఎన్నికల తరహాలోనే ఈ జర్నలిస్టు ఎన్నికల్లోనూ రిగ్గింగ్, దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం...
భారతదేశం
up elections: ఎంఐఎం పోటీ బీజేపీకి కలిసి వచ్చింది.. ఎలాగో తెలుసా..?
అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ పోటీ వల్ల బీజేపీకి యూపీలో కలిసి వచ్చింది. చాలా స్థానాల్లో ఎస్పీ- ఆర్ఎల్డీ కూటమికి పడాల్సిన ఓట్లను ఎంఐఎం చీల్చింది. దీంతో బీజేపీ చాలా చోట్ల విజయం సాధించింది. ఎస్పీ విజయం ఖాయం అనుకున్న చోట్లలో ఎంఐఎం ఆ పార్టీ కొంపముంచింది. యూపీలో 200 ఓట్ల తేడాలో 7 సీట్లు,...
భారతదేశం
యూపీ రాజకీయం: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో అఖిలేష్ యాదవ్..!
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ యూపీలో ఘన విజయం సొంతం చేసుకుంది. రికార్డ్ క్రియేట్ చేస్తూ యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మరోసారి యూపీలో అధికారం చేపట్టనుంది. మొత్తం 403 స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ కూటమి 273 సీట్లను కైవసం చేసుకుంది....
Latest News
వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక...
వార్తలు
రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!
గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ...
Life Style
శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని...
వార్తలు
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...