Elections

తెలంగాణాలో గెలిచేది కేసీఆర్: జ్యోతిష్యుడు రుద్ర కరణ్

ప్రస్తుతం తెలంగాణాలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మళ్ళీ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోనున్నారని ప్రముఖ యువ జ్యోతిష్యుడు అయిన రుద్ర కరణ్ పర్తాప్ ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం అనేక పథకాలను ముందుకు తీసుకువస్తూ ఎందరికో స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రము...

సీఎం కేసీఆర్ ఓ కుంభకర్ణుడు – షర్మిల

ఎన్నికలు వచ్చేశాయ్.. కుంభకర్ణుడు నిద్రలేచాడని సీఎం కేసీఆర్‌ పై వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. జిమ్మిక్కులు బయటపెడుతున్నాడు! ఓట్ల కోసం కొత్త, పాత పథకాలకు తెరలేపుతున్నాడు! ఇండ్లకు పైసలిస్తాడట.. పోడు పట్టాలిస్తాడట.. బీసీలకు ఆర్థికసాయం చేస్తాడట అంటూ చురకలు అంటించారు. దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదు. 13...

ఈ ఎన్నికల్లో మేము కింగ్ కానున్నాం : కుమారస్వామి

'ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే రోజులు కావి ఇవి'' అని జనతాదళ్ సెక్యులర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఇచ్చిన మీడియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తమ పార్టీ విజయం...

రెండు పార్టీల మ‌ధ్య వ్య‌త్యాసాన్ని ప్ర‌జ‌లు గుర్తించాలి : సిద్ధ‌రామ‌య్య‌

రెండు పార్టీల మ‌ధ్య వ్య‌త్యాసాన్ని ప్ర‌జ‌లు గుర్తించాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సిద్ధ‌రామ‌య్య కోరారు. కాషాయ పార్టీ మేనిఫెస్టోను బోగ‌స్ అని సిద్ధ‌రామ‌య్య అభివ‌ర్ణించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాషాయ‌ పార్టీ ఇచ్చిన ఎన్నిక‌ల క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోను సిద్ధ‌రామ‌య్య తోసిపుచ్చారు. హామీల‌ను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విస్మ‌రించింద‌ని...

నా పనితీరు కారణంగానే నేను అంచెలంచెలుగా ఎదిగా : ఖర్గే

కర్ణాటక రాష్ట్రం లో మే 10 న ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భం లో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మీరు కాంగ్రెస్ పార్టీ నేషనల్ చీఫ్ అయ్యారు... దాంతో కర్ణాటకలో ఓ దళితుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం...

మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు…కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులను ఒడ్డుతోంది. ఈ క్రమంలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, జగదీశ్ శెట్టార్, శశిథరూర్, కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్, మునియప్ప,...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సూచనలు చేసిన ఈసీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. ఈ సంవత్సరం చివర్లో ఎన్నికలు ఉండడంతో..ఏప్రిల్ 15వ తేదీన ఈసీ బృందం హైదరాబాద్లో పర్యటించింది. డిప్యూటీ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ నేతృత్వంలోని ఈసీ బృందం.... తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో చీఫ్‌ ఎలక్ట్రోల్‌ ఆఫీసర్‌ వికాస్‌రాజ్‌, ఇతర అధికారులతో సమావేశమైంది....

ఎన్నికలు సమీపిస్తున్నందున శాంతి భద్రతల పరిరక్షణకై మరింత అప్రమత్తంగా ఉండాలి – డీజీపీ

హైదరాబాద్: నగరంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద చారిత్రక 125 అడుగుల డా. బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకై వచ్చిన సి.పి లు, ఎస్.పి లతో డీజీపీ కార్యాలయంలో నేడు సమావేశం నిర్వహించారు. అడిషల్ డీజీ లు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, షికా గోయల్, సందీప్ శాండిల్య, రాచకొండ...

ఎన్నికలు దగ్గరపడటంతో కేసీఆర్ కి అంబేద్కర్ గుర్తుకు వచ్చారు – బండి సంజయ్

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో సీఎం కేసీఆర్ కి అంబేద్కర్ గుర్తుకు వచ్చారని విమర్శించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తాము (బిజెపి) వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బిజెపి పోరాటం, ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధమైందని...

మీడియాతో సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు….

అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలయింది. మే 10న ఎన్నికలు జరగనుండగా... మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్నారు. ఈ మేరకు...
- Advertisement -

Latest News

సాగర్ ప్రాజెక్టు వద్ద AP, TS పోలీసుల ఘర్షణ

మరో కొన్ని నిమిషాలలోనే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య...
- Advertisement -

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్…కీలక పదవుల్లో చంద్రబాబు మనుషులే ..!

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసిపి సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో పెట్టారని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు...

కొడంగల్ లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు....

కేసీఆర్ మూడోసారి సీఎంగా డిసెంబర్ 4 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం?

కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. కేసీఆర్ మూడోసారి సీఎంగా సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుందని సమాచారం. డిసెంబర్ 4 లేదా 7వ...

తెలంగాణ ఎన్నికలు…ఇవాళ హెలికాప్టర్ లో సిద్దిపేటకు సీఎం కేసీఆర్

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రయాణం కాలున్నారు. సీఎం కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడకలో...