latest news

జూన్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు హాలిడేస్ తెలుసా? ఏయే రోజులు అంటే..

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మే నెల మరో మూడు రోజుల్లో ముగియనుంది. బ్యాంకు పనులను నిమిత్తం వెళ్లేవారు ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌. లేకపోతే సమయం వృధాతో పాటు ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంటుంది.. అందుకే బ్యాంకు పనికి వెళ్లే ముందు ఎన్ని రోజులు, ఏయే రోజులు సెలవులు అనేది ముందుగానే...

పార్లమెంటు కొత్త భవనం ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

భారత కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైన వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ భవనానికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ చారిత్రక భవనాన్ని మే 28న ప్రధాని మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ...

అలర్ట్‌.. వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే

ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దాదాపు అందరూ డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తున్నారు. అయినా బ్యాంకు శాఖల్లో ఆర్థిక లావాదేవీలు, ఆర్థికేతర లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి రావచ్చు. కనుక బ్యాంకు శాఖలకు వెళ్లే వారు ఒకసారి బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో చెక్ చేసుకుంటే బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి....

లోన్లు ఇప్పిస్తామంటూ.. భార్యభర్తల నయా మోసం

కామారెడ్డి   మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో భార్యాభర్తలు రుణాలు ఇప్పిస్తామంటూ అక్కడి ప్రజల దగ్గర సుమారు 20 లక్షల వరకు నగదు వసూలు చేశారు. బాధితులు రుణాలు ఇవ్వాలని అడగగా భార్యాభర్తలు ఇద్దరు చేతులెత్తేశారు. దీనికి ముందు కూడా కొంతమంది బాధితులు ఆ గ్రామనికి చెందిన దంపతులు శ్రీహరి- వాణిలు ఏర్పాటు చేసిన జిడీఎఫ్సీ సంస్థ...

ఆ ప్రభుత్వాల పాలనలో దేశంలో ఆక‌లి, దుర్భిక్షం : మంత్రి ఎర్రబెల్లి

దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన కాంగ్రెస్‌, బీజేపీ పాలన వల్ల దేశం వెనుకబాటుకు గురయిందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగ‌ర‌ మండలంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆ ప్రభుత్వాల పాలనలో దేశంలో ఆక‌లి, దుర్భిక్షం మ‌రింత ఎక్కువ అయ్యాయ‌ని...

Breaking : ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. 6.30 గంటలకు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశం అవుతారు. రేపు నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఎల్లుండి కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని, కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ...

ల్యాప్‌టాప్‌ తొడ మీద పెట్టుకోని చేయడం వల్ల స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోతుంది తెలుసా..?

ల్యాప్‌టాప్‌ వాడే విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల చాలా మంది.. ఎలా పడితే అలా.. ల్యాప్‌టాప్‌ను పెట్టుకుని వాడుతుంటారు. ఎవరూ కూడా చెయిర్‌, టేబుల్‌ వాడడం లేదు. ఒకవేళ వాడినా.. కొంతసేపు మాత్రమే. తొడమీద ల్యాప్‌టాప్ పెట్టుకుని వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా...

వెండి ఆభరణాలు వేసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే రిస్క్‌ తక్కువ..!

ఆభరాణాలు అనేవి అందానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా పనికొస్తాయి తెలుసా..? అందరూ సోకు కోసం పెట్టుకుంటారు అనుకుంటారు.. కానీ ఒక్కో రకం ఆభరణం ఒక్కో రకరమైన ఆరోగ్యసమస్యను తగ్గిస్తుంది. బంగారం, రాగి, వెండి ఇలా ప్రతీ ఆభరణానికి ప్రత్యేకత ఉంది. వెండి ఆభ‌ర‌ణాల‌ను కూడా ధ‌రించ‌టం వల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో...

డొక్కు స్కూటర్ పై తిరిగిన కేసీఆర్ లక్షల కోట్లు వెనకేశాడు – వైఎస్ షర్మిల

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఒకప్పుడు డొక్కు స్కూటర్ లో తిరిగిన కేసీఆర్ ఇప్పుడు లక్షల కోట్లు వెనకేశాడని ఆరోపించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాస్త కమిషన్ల చంద్రశేఖర రావు అయ్యాడని సెటైర్లు వేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష...

ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఎన్ని నష్టాల్లో తెలుసా..?

చాలామంది ఎక్కువ సేపు నిద్రపోరు. ఫోన్ టీవీ వంటి వాటికి ఎడిక్ట్ అయిపోవడం వలన చాలా తక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు అయితే నిజానికి మంచి నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర సరిగా లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది కచ్చితంగా రోజు ఎనిమిది గంటల వరకు నిద్రపోవడానికి చూసుకోవాలి. అయితే ఐదు కంటే తక్కువసేపు...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....