mla

కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ (77 ఏళ్లు) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు భన్వర్‌లాల్ భౌతిక కాయాన్ని హనుమాన్‌నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అంత్యక్రియలు సోమవారం...

ఎడిట్ నోట్: రాజా..చేయి దాటితే..!

రాజాసింగ్...ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదనే చెప్పాలి...తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు.. మొదట హిందూ వాహిని సభ్యుడిగా.. గో సంరక్షణ, శ్రీరామ నవమి శోభాయాత్రల నిర్వహణతో రాజాసింగ్ హైలైట్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి... కార్పొరేటర్‌గా  గెలిచి...నెక్స్ట్ బీజేపీలోకి వెళ్ళి... 2014 ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసి..దాదాపు 46...

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని ప్రజా ప్రతినిధులు వీళ్లే..

వివిధ కారణాలతో రాష్ట్రపతి ఎన్నికల్లో 8 మంది ఎమ్.పిలు ఓటు హక్కును ఉపయోగించుకోలేక పోయారు. 8 మంది ఎమ్.పిలలో ఇద్దరు బిజేపి ఎమ్.పిలు ఓటు హక్కును ఉపయోగించుకోలేక పోయారు. ఓటు వేయలేక పోయున కాంగ్రెస్, సమాజవాది పార్టీ, బి.ఎస్.పి, శివసేన, ఏఐఎమ్ఐఎమ్, డి.ఎమ్.కే పార్టీ ల నుంచి ఒక్కో ఎమ్.పి ఈ లిస్ట్‌ లో...

BREAKING : ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రం రెడ్డితో ప్రమాణ స్వీకారం

అమరావతి : ఆత్మకూరు ఎమ్మెల్యే గా మేకపాటి విక్రం రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో మేకపాటి విక్రం రెడ్డి తో ఆత్మకూరు ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ కార్యక్రమానికి.. వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా... ఈ ఆత్మకూరుఉప...

ఎంపీ కవితకు అవమానం…. మరోసారి వివాదంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ ఎమ్మెల్యే మరోసారి వివాదంలోకి వచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ సాక్షిగా టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఈరోజు జిల్లా కేంద్రాల్లో జరిగిన రైతు దీక్ష వేదికగా విభేదాలు బయటపడ్డాయి. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు అవమానం జరిగింది. రైతు దీక్షలో జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతున్న...

ముగ్గురు అన్న‌ద‌మ్ముల్లో మంత్రి ప‌ద‌వి ఒక‌రికైనా ద‌క్కేనా..!

ప్ర‌స్తుత శాస‌న‌స‌భ‌లో వారు ముగ్గురూ స‌భ్యులు. ముగ్గురూ ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌య్యారు గ‌త ఎన్నిక‌ల్లో. కేవ‌లం గ‌త ఎన్నిక‌ల్లోనే కాదు.. గ‌తంలో కూడా ఎమ్మెల్యేలుగా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యం ఉంది వారికి. ఉమ్మ‌డి ఏపీలో ఇలాంటి రాజ‌కీయ కుటుంబాల‌కు త‌గు ప్రాధాన్య‌త ల‌భించేది. ఒకే కుటుంబం నుంచి ఇద్ద‌రు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న...

నాది డిఫరెంట్ మైండ్.. డిఫరెంట్ క్యారెక్టర్… ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనది డిఫరెంట్ మైండ్, డిఫరెంట్ క్యారెక్టర్ అంటూ వ్యాఖ్యానించారు. తాను గెలుపు ఓటమిని ఒకేలా చూస్తానని ఆయన అన్నారు. సంగారెడ్డిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వచ్చి పదవి ఇస్తా అని అన్నా.. నేను తీసుకోలేదని ఆయన...

శంకరన్న ఏందన్న ఇది.. హోలీ వేళ కార్యకర్తలకు మందు పోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కుకున్నారు. హోలీ వేళ బహిరంగంగా తన అనుచరులకు, కార్యకర్తలకు మందు పోస్తూ చిందేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ హోలీ వేడులకల్లో కలర్ ఫుల్ రంగులు ఓకే కానీ.. మద్యం లేకపోతే ఎలాగని అనుకున్నాడో ఏమో.. వెంటనే మందు బాటిళ్లు...

తెలంగాణ అసెంబ్లీలోకి బీజేపీ ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వని స్పీకర్ పోచారం.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలకు మరోసారి ఆశాభంగం ఎదురైంది. స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అని నిన్న సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈరోజు ఉదయం కోర్ట్ ఆర్డర్ కాపీతో స్పీకర్ ని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్...

అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు… కోర్ట్ ఆర్డర్ కాపీతో స్పీకర్ ని కలువనున్న ఎమ్మెల్యేలు

ఈ రోజుతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. తాజాగా ఈరోజు సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరారు. కోర్ట్ ఇచ్చిన ఆర్ఢర్ కాపీతో అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. అసెంబ్లీ తొలిరోజు సభకు అడ్డు తగులుతున్నారనే ఆరోపణలపై ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ను ఈ బడ్జెట్ సెషన్...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....