mla
Telangana - తెలంగాణ
ఎంపీ కవితకు అవమానం…. మరోసారి వివాదంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ ఎమ్మెల్యే మరోసారి వివాదంలోకి వచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ సాక్షిగా టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఈరోజు జిల్లా కేంద్రాల్లో జరిగిన రైతు దీక్ష వేదికగా విభేదాలు బయటపడ్డాయి. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు అవమానం జరిగింది. రైతు దీక్షలో జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతున్న...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ముగ్గురు అన్నదమ్ముల్లో మంత్రి పదవి ఒకరికైనా దక్కేనా..!
ప్రస్తుత శాసనసభలో వారు ముగ్గురూ సభ్యులు. ముగ్గురూ ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో. కేవలం గత ఎన్నికల్లోనే కాదు.. గతంలో కూడా ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన నేపథ్యం ఉంది వారికి. ఉమ్మడి ఏపీలో ఇలాంటి రాజకీయ కుటుంబాలకు తగు ప్రాధాన్యత లభించేది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న...
Telangana - తెలంగాణ
నాది డిఫరెంట్ మైండ్.. డిఫరెంట్ క్యారెక్టర్… ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనది డిఫరెంట్ మైండ్, డిఫరెంట్ క్యారెక్టర్ అంటూ వ్యాఖ్యానించారు. తాను గెలుపు ఓటమిని ఒకేలా చూస్తానని ఆయన అన్నారు. సంగారెడ్డిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వచ్చి పదవి ఇస్తా అని అన్నా.. నేను తీసుకోలేదని ఆయన...
Telangana - తెలంగాణ
శంకరన్న ఏందన్న ఇది.. హోలీ వేళ కార్యకర్తలకు మందు పోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కుకున్నారు. హోలీ వేళ బహిరంగంగా తన అనుచరులకు, కార్యకర్తలకు మందు పోస్తూ చిందేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ హోలీ వేడులకల్లో కలర్ ఫుల్ రంగులు ఓకే కానీ.. మద్యం లేకపోతే ఎలాగని అనుకున్నాడో ఏమో.. వెంటనే మందు బాటిళ్లు...
Telangana - తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీలోకి బీజేపీ ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వని స్పీకర్ పోచారం.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలకు మరోసారి ఆశాభంగం ఎదురైంది. స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అని నిన్న సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈరోజు ఉదయం కోర్ట్ ఆర్డర్ కాపీతో స్పీకర్ ని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్...
Telangana - తెలంగాణ
అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు… కోర్ట్ ఆర్డర్ కాపీతో స్పీకర్ ని కలువనున్న ఎమ్మెల్యేలు
ఈ రోజుతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. తాజాగా ఈరోజు సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరారు. కోర్ట్ ఇచ్చిన ఆర్ఢర్ కాపీతో అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. అసెంబ్లీ తొలిరోజు సభకు అడ్డు తగులుతున్నారనే ఆరోపణలపై ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ను ఈ బడ్జెట్ సెషన్...
Telangana - తెలంగాణ
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ : నోటీసులు తీసుకోకపోవడంపై అసెంబ్లీ కార్యదర్శిపై హైకోర్ట్ సీరియస్
బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభకు అంతరాయం కలిగిస్తున్నారంటూ... బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటెల రాజేందర్ లను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలు న్యాయపోరాటం చేస్తున్నారు. తమను అన్యాయంగా సస్పెండ్ చేసినట్లు హైకోర్ట్ ను ఆశ్రయించారు బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం ఈ కేసుపై హైకోర్ట్ లో...
Telangana - తెలంగాణ
సాక్షి ఎఫెక్ట్ : ఆ ఆంధ్రా ఎమ్మెల్యే తెలంగాణకు సాయం వావ్ వావ్
పేరుకు ఆయన ఆంధ్రా ఎమ్మెల్యే
అయితే.. మనిషి హృదయ భాషను అర్థం చేసుకోవడం
ఓ పద్ధతి.ఆ క్రమంలోఅందించిన సాయం ఇంకా గొప్పది
ఆ కథనం ఆ వివరం ఈ కథనంలో..
సాయానికి హద్దులు,సరిహద్దుల ఏమీ ఉండవు.సాయం చేసే మనసు ఉండాలే కానీ.. తన, పర అనే భేదాలు లేకుండా చేయవ చ్చు..ఇదే విషయం మరోసారి నిరూపితం అయింది. సరిహద్దులు...
తెలంగాణ బడ్జెట్
రాబోయే కాలంలో అసెంబ్లీపై ఎగిరే జెండా బీజేపీదే: ఈటెల రాజేందర్
స్పీకర్ ను అడ్డుపెట్టుకుని మా హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ఒక్కరే తెలంగాణ కోసం...
తెలంగాణ బడ్జెట్
Breaking news: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి హరీష్ రావు 2022-23 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో హరీష్ రావు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ నినాదాలు చేశారు. దీంతో మంత్రి తలసాని ఈ ముగ్గురిని సస్పెండ్...
Latest News
పోలీసులకు లొంగిన ఎమ్మెల్సీ అనంతబాబు.. అందుకే చంపానంటూ..!?
సుబ్రహ్మణ్యంలో హత్య కేసులో మిస్టరీ వీడింది. అతడిని హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందుకే అతడిని చంపినట్లు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హమారా సఫర్ : తెరపైకి ఉమ్మడి రాజధాని ఈ సారి ఎన్నేళ్లో తెలుసా ?
విభజన చట్టం అమలు అన్నది అస్సలు సాధ్యం కాని విషయంగా మారిపోయిన తరుణాన మళ్లీ మళ్లీ కొన్ని పాత ప్రతిపాదనలే తెరపైకి కొత్త రూపం అందుకుని వస్తున్నాయి. లేదా కొన్ని పాత ప్రతిపాదనలే...
క్రైమ్
ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!
ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్
2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ లోకేష్ పై పోలీసులు కేసు నమోదు...
వార్తలు
మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా 26 /11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన...