released

‘Where is వెంకటలక్ష్మి’ టీజర్.. రాయ్ లక్ష్మి అందాల ఎర..!

తెలుగులో కాంచనమాల కేబుల్ టివి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో అరకొర అవకాశాలతో సరిపెట్టుకుంది. హీరోయిన్ గా ఛాన్సులు రాకున్నా స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తున్న అమ్మడు ఖైది నంబర్ 150తో ఓసోసి రత్తాలు అంటూ చిరుతో స్టెప్పులేసింది రాయ్ లక్ష్మి. బాలీవుడ్ లో జూలీ...

రాజశేఖర్ ‘కల్కి’ టీజర్.. యాంగ్రీ స్టార్ ఆగయా..!

పిఎస్వి గరుడవేగ తర్వాత రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. అ! సినిమాతో ప్రతిభ చాటిన ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ సరసన అదా శర్మ, నందిత శ్వేతలు నటిస్తున్నారు. ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా కల్కి టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో కేవలం రాజశేఖర్ ఎంట్రీ సీన్...

‘చిత్రలహరి’ పోస్టర్ అదిరింది

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలతో దర్శకుడితా తన సత్తా చాటిన కిశోర్...

ఎఫ్-2 ట్రైలర్.. అరె మగాళ్లు మీరు మగళ్లురా భాయ్..!

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు కలిపి వారిద్దరు చూపించే కామెడీకి అందరు కడుపుబ్బా నవ్వాల్సిందే అంటున్నారు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజరే డిఫరెంట్ గా అనిపించగా కొద్దిసేపటి క్రితం రిలీజైన ట్రైలర్...

‘యాత్ర’ ట్రైలర్.. అంచనాలు పెంచిన వైఎస్సార్ బయోపిక్..!

మహి వి రాఘవ్ డైరక్షన్ లో దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న సినిమా యాత్ర. వైఎస్ పాదయాత్రం నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో వైఎస్ గా మళయాల స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. ఈ సినిమాకు సంబందించి ట్రైలర్ కొద్దిసేపటి క్రితం రిలీజైంది. ప్రజల కోసం పాటుపడిన మహానేతగా...

ఐరా టీజర్.. నయన్ మరో క్రేజీ అటెంప్ట్..!

కోలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లో నయనతార ఒకరు. అక్కడ స్టార్ హీరోలకు పోటీ ఇచ్చేలా ప్రయోగాత్మక సినిమాలతో లేడీ సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది నయన్. నయనతార సినిమా అంటే కచ్చితంగా అందులో కొత్త పాయింట్ ఉంటుందని చెప్పేలా తన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం నయనతార అలాంటి మరో క్రేజీ అటెంప్ట్...

గందీ బాత్-2 ట్రైలర్.. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి..!

సినిమాలకు తక్కువ.. షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ ఉన్న కంటెంట్ అంతా ఇప్పుడు కొత్తగా వెబ్ సీరీస్ ల రూపంలో వస్తున్నాయి. దీనిలో కూడా బూతు కంటెంట్ పెట్టి చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. పక్కాగా చెప్పాలంటే వెబ్ సీరీస్ కు సెన్సార్ లాంటి ఫార్మాలిటీస్ ఉండవు కాబట్టి బూటు కంటెంట్ బాగా...

హన్సిక ఏంటీ అరాచకం

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న హాన్సిక మోత్వాని ప్రస్తుతం అక్కడ ఇక్కడ కెరియర్ అంత జోష్ ఫుల్ గా లేదని చెప్పాలి. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ అమ్మడు సినిమాల పరంగా చాలా...

సెల్ఫిష్ రిపోర్టర్ కథ.. ఇదం జగత్..!

మళ్లీరావా సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ రీసెంట్ గా సుబ్రహ్మణ్యపురం అంటూ వచ్చి పర్వాలేదు అనిపించుకోగా.. మరో ప్రయత్నంగా ఇదం జగత్ సినిమా చేస్తున్నాడు. అనీల్ శ్రీకంఠం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సుమంత్...

ఎన్టీఆర్ రాజర్షి సాంగ్.. అదిరింది అన్నది చిన్నమాటే..!

బయోపిక్ హవాల కొనసాగుతున్న టాలీవుడ్ లో మహానటి సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్.టి.ఆర్ బయోపిక్ మీద ఉంది. క్రిష్ డైరక్షన్ లో రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడుగా వస్తుండగా సెకండ్ పార్ట్ ఎన్.టి.ఆర్...
- Advertisement -

Latest News

Today Gold Price : పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..స్థిరంగా బంగారం ధరలు..

  Today Gold Price : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి...
- Advertisement -

వెదర్‌ అప్డేట్‌ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్‌ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం రాగల 24 గంటల్లో...

‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు...

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్‌

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...

ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...