RRR Movie

రామ్ చరణ్ కు అభినందనలు – పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ పోస్ట్‌

నిన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు పలు అవార్డులు వచ్చిన నేపథ్యంలోనే... రామ్ చరణ్ కు అభినందనలు చెప్పారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 'ఆర్.ఆర్.ఆర్' పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకమని ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ ను రామ్ చరణ్ ద్వారా...

జక్కన్న మెచ్చిన ఐదు సినిమాలివే..

ప్రస్తుతం ఇండియా మొత్తం డైరెక్టర్ ఎవరు అంటే వినిపించే పేరు దర్శకధీరుడు రాజమౌళి. తన సినిమాలతో టాలీవుడ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళిది. ఇప్పటివరకు ఈయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్ గానే నిలిచిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన అర్ అర్ ఆర్ ఎంతటి...

ఆస్కార్స్ కోసం అమెరికా వెళ్ళిన రామ్ చరణ్.. పిక్స్ వైరల్..

మన భారతీయ సినిమా గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఆర్ఆర్ఆర్.. తెలుగు సినిమాలకు ఆదర్శంగా నిలిచింది..'రౌద్రం రణం రుధిరం' సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసాడు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది మార్చి 25న రిలీజ్...

‘RRR’‌కు మరో అవార్డు..!

'ఆర్ఆర్ఆర్' సినిమా మరో అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను మూటగట్టుకున్న ఈ చిత్రం తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్క సంబంధించి 'అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్' విభాగంలో అవార్డు లభించింది. కాగా అంతర్జాతీయ సినిమా అయిన అవతార్ 2ను కాదని 'ఆర్ఆర్ఆర్' అవార్డును సాధించడం విశేషంగా సినీ...

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దీన్ని ఎవరూ ఊహించి ఉండరు: RGV

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ట్వీట్ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోను రీట్వీట్‌ చేసిన ఆర్జీవీ దానిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘భారతీయ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ చరిత్రలో దాదాసాహెబ్‌ ఫాల్కే...

NTR : ఆస్కార్ రేసులో ఎన్టీఆర్.. ఫ్యాన్స్​ దిల్ ఖుష్..!

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన విజువల్ ఆర్ఆర్ఆర్ సినిమాకు రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్.. అది కూడా దాటి ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. ముఖ్యంగా విదేశీ ప్రేక్షకులు ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పంట...

మరో ప్రతిష్టాత్మక అవార్డుని సొంతం చేసుకున్న “RRR”

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టగా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ వేదికగా అవార్డులను అందుకుంటుంది. అయితే ఈ సినిమాలోని నాటు నాటు సాంగుకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా లాస్ట్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్...

అంతర్జాతీయ వేదికపై అతన్ని కీరవాణి అలా ఎలా మర్చిపోయారు..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. లాస్ ఏంజెల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుక ఘనంగా ముగిసింది. భారత్ నుంచి ఆర్ ఆర్ ఆర్ మూవీ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో...

‘మై హీరో’ అంటూ రాజమౌళి పై సుకుమార్ ప్రశంసల వర్షం..

ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి ఈ సినిమా ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ వచ్చింది అలాగే ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ బడిలో కూడా ఉంది అంతేకాకుండా తాజాగా ఈ సినిమాకులో నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు...

‘నాటు నాటు’ పాటకు షారుక్ డాన్స్..

టాలీవుడ్ సినిమా అంతర్జాతీయ వేదికపై మెరిసింది తాజాగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట అవార్డును అందుకుంది.. ఇది భారతదేశానికే గర్వకారణం అని చెప్పవచ్చు అయితే ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఈ మూవీ టీం పై మరొకసారి ప్రశంసలు...
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....