scheme
Schemes
పీపీఎఫ్లో సూపర్ స్కీమ్..రూ.417 పెట్టుబడి పెడితే కోటికి పైగా రాబడి..
సేవింగ్స్ కోసం ప్రభుత్వం పీపీఎఫ్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..ఎటువంటి రిస్క్ లేకుండా చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనీ అనుకోనేవారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి..మన దేశంలో అత్యంత ప్రజాదారన పొందిన స్కీమ్ లలో ఇది కూడా ఒకటి..ఎగ్జమ్ట్- ఎగ్జమ్ట్- ఎగ్జమ్ట్ ఫీచర్తో పీపీఎఫ్ ప్రజలకు ట్యాక్స్ ఫ్రీ సేవింగ్స్ ఆప్షన్ను కల్పిస్తోంది. ఇది...
Schemes
ఆయుస్మాన్ కార్డుతో రూ.5 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే?
ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తుంది.అందులో ఒకటి ఆయుస్మాన్ భారత్..ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తుంది.ఆరోగ్య ఖర్చులు భరించలేని పేద ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి...
Schemes
శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?ప్రయోజనాలు?
ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవాళ్ళు కుటుంబ పోషణ కోసం ఏదొక పని లేదా ఏదొక ఉద్యోగం చేస్తారు..ఆ వచ్చిన డబ్బులను మొత్తాన్ని తన కుటుంబం కోసం ఖర్చు చేస్తాడు..ఏ కాలం ఎలా ఉంటుందో అని తాము చనిపోయిన తర్వాత కూడా కుటుంబంకు ఆసరాగా ఉండేలా కొన్ని పొదుపు పథకాలలో డబ్బులు పెడతారు.అలాంటి వాటిలో ఒకటి...
వార్తలు
కేవీసి పథకంలో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? బెనిఫిట్స్ ఇవే..
జూలై 1 నుంచి బ్యాంకు సేవలు పూర్తిగా మారిన సంగతి తెలిసిందే.. అయితే డిపాజిట్ లపై పెట్టుబడి కోసం చాలా మంది వెతుకుతారు. చక్రవడ్డీ ప్రయోజనం ఇచ్చే స్కీముల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి కిసాన్ వికాస్ పత్ర ఒక మంచి ఆప్షన్ ఈ ఖాతాను వయోజనులు తెరవొచ్చు. పిల్లల పేరుతో పెద్దవాళ్లూ...
Schemes
ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్..రోజుకు రూ.45 ఆదా చేస్తే రూ.36 లక్షలు మీ సొంతం..
భారత దేశంలోని అతి పెద్ద భీమా కంపెనీ లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఎల్ఐసీ పథకాల పట్ల ప్రజల్లో నమ్మకం ఇప్పటికీ స్థిరంగా ఉంది. పోస్టాఫీసు తరహాలోనే ఎల్ఐసీ అనేది తరతరాల విశ్వాసంగా మిగిలిపోయింది.తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలను అందిస్తుంది.కాగా, తాజాగా మరో స్కీమ్...
Telangana - తెలంగాణ
అగ్నిపథ్ : కోలుకున్న సికింద్రాబాద్ .. అదిగో రైళ్లు !
అదిగో రైలు
మళ్లీ కొత్త ఆశలతో
ఈ రైలు మీకు జీవితాన్ని ఇచ్చింది
అని మరువకండి.. మరో భద్రమైన ప్రయాణం
రేపటి మార్పులకు నాంది కావొచ్చు...
భయానక వాతావరణం నుంచి రైలు నిలయాలు కోలుకుంటున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంటల పాటు ఆందోళనలతో ఠారెత్తిపోయిన స్టేషన్లన్నీ ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పౌరులు కూడా యథావిధిగా తమ...
fact check
ఫ్యాక్ట్ చెక్: సున్నా వడ్డీకి రూ. 25 లక్షలు లోన్ మహిళలకి ఇస్తున్నారా..?
తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం.
ఇక...
fact check
ఫ్యాక్ట్ చెక్: ఈ స్కీమ్ కింద నాలుగు వేలు వస్తున్నాయా..? నిజం ఎంత..?
మనం సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్తలని తరచూ చూస్తూ ఉంటాం. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే...
భారతదేశం
రైతులకి కొత్త సంవత్సరం కానుక… స్టేటస్ ఇలా చూసుకోండి!
కేంద్రం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే వాటిలో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను రైతులకు అందించేందుకు మోదీ సర్కార్ సిద్ధం అవుతోంది. ఇది రైతులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొత్త సంవత్సరం రోజున రైతుల ఖాతాల్లోకి ఆ డబ్బులు...
వార్తలు
ఈ పధకంలో చేరితే రైతులు రూ. 15 లక్షలు పొందొచ్చు..!
రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ వున్నాయి. ఈ స్కీమ్స్ ద్వారా రైతులుకి ఆర్ధిక సాయం అందుతుంది. అయితే ఇప్పుడు మరొక స్కీమ్ వుంది. దీని ద్వారా కూడా రైతులకి డబ్బులు వస్తాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది....
Latest News
టీమిండియా ముందు భారీ టార్గెట్..!
మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
Telangana - తెలంగాణ
వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...
వార్తలు
దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...
వార్తలు
NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!
RRR మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...