Taliban

దారుణం.. చ‌నిపోయిన మ‌హిళ‌ల దేహాల‌తో శృంగారం చేసిన తాలిబ‌న్లు.. అరాచ‌కం..

ఆప్ఘ‌నిస్తాన్ ( Afghanistan ) లో తాలిబ‌న్ల రాక్షస కాండ కొన‌సాగుతోంది. తాము ప్ర‌జ‌ల‌ను ర‌క్షిస్తామని, వారికి స్వేచ్ఛ ఉంటుంద‌ని ముందుగా దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లు తాలిబ‌న్లు మాట‌లు చెప్పారు. కానీ వారి మాట‌లు అబ‌ద్దాల‌ని తేలింది. వారు అన్ని ప్రాంతాల‌ను ఆధీనంలోకి తీసుకున్నా త‌మ నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట పెట్టారు. ఈ క్ర‌మంలోనే...

ఉగ్రవాదాన్ని సహించబోం.. తాలిబన్లకు అమెరికా ప్రెసిడెంట్ హెచ్చరిక..

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైన సంగతి తెలిసిందే. అష్రాఫ్ ఘని దేశం విడిచి పారిపోవడం, అమెరికా శిక్షణ ఇచ్చిన సైన్యాలు చేతులెత్తేయడంతో ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ఇతర దేశాల వారి పరిస్థితులపై అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఐతే అమెరికా పౌరుల...

ఆఫ్ఘనిస్తాన్: తాలిబన్లకు షాకిచ్చిన ఐఎంఫ్.. నిధులు తీసుకోవడానికి నిరాకరణ.

ఆఫ్ఘనిస్తాన్ దేశం తాలిబన్ల వశమైంది. అష్రాఫ్ ఘని ప్రభుత్వాన్ని పడగొట్టిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ ప్రజలో చాలా భయాందోళనలు కలుగుతున్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ఘన్ పరిస్థితి గురించి ఒకరకమైన గందరగోళం నెలకొంది. స్పష్టమైన ప్రభుత్వం లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదన ఉంది. ఆ వాదనను...

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో మొద‌లైన తిరుగుబాటు.. తాలిబ‌న్ల‌పై కొత్త యుద్ధం.. చేస్తున్న‌దెవ‌రంటే

ప్ర‌పంచాన్ని ఇప్పుడు ఓ వార్త ఉలిక్కి ప‌డేలా చేసింది. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉన్న ఆ దేశంలో అల్ల‌క‌ల్లోలం అయిపోతోంది. అదే ఆఫ్ఘనిస్తాన్‌. అమెరికా త‌న బ‌ల‌గాల‌ను వెన‌క్కు పిలిపించుకోవ‌డంతో అనూహ్యంగా తాలిబ‌న్లు త‌మ బ‌లాన్ని పెంచేసుకుని కేవ‌లం నెల‌ల వ్య‌వ‌ధిలోనే దేశం మొత్తాన్ని త‌మ గుప్పిట్లోకి తెచ్చేసుకున్నారు. ఇక ఇప్ప‌నుడు ఆ దేశ...

ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న తెలంగాణ వాసి

ఆఫ్ఘనిస్తాన్ దేశం లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశం లో చిక్కుకున్న ఈ వ్యక్తిని కరీంనగర్ జిల్లా గంగదర మండలం వాడయ్యారం గ్రామానికి చెందిన పెంచల వెంకటేశ్వరరావు గా గుర్తి ంచారు. ఇంజనీరింగ్ వర్క్స్ కోసం వెంకటేశ్వరరావు ఆఫ్ఘనిస్తాన్ దేశం వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే తాలిబన్ల ఆకస్మిక...

తాలిబ‌న్ల‌కు స‌పోర్ట్ చేస్తే అంతే.. అకౌంట్ల‌ను బ్యాన్ చేస్తున్న ఫేస్‌బుక్‌..

ప్ర‌ముఖ సోస‌ల్ మీడియా సంస్థ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆప్ఘ‌నిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్త‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో తాలిబ‌న్ల‌ను స‌పోర్ట్ చేసే అకౌంట్ల‌ను నిషేధిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ క్ర‌మంలోనే ఇందుకు గాను ప్ర‌త్యేక‌మైన బృందాన్ని కూడా ఫేస్‌బుక్ నియ‌మించింది. వారు ఎప్ప‌టికప్పుడు నిఘా ఉంచుతూ తాలిబ‌న్ల‌కు స‌పోర్ట్ చేసే అకౌంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారు. వారిని...

నాలుగు కార్ల నిండా డబ్బు మూటగట్టుకుని పారిపోయిన ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు..

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో ఉండలేమని చాలామంది ఆఫ్ఘన్ ప్రజలు దేశం దాటి రావాలని చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని, నాలగు కార్ల నిండా డబ్బు మూటలు కట్టుకుని, అందులో సరిపోకపోతే హెలికాప్టర్ లో ఎక్కించుకుని...

కాబుల్ ఎయిర్‌స్పేస్ క్లోజ్… ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళలేదు..!

తాలిబన్ల వల్ల మరో కొత్త సమస్య వచ్చింది. ఆఫ్గాన్ ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్గాన్ నుంచి బయట పడేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. కానీ అక్కడి నుండి బయట పడటానికి మార్గం ఏమీ కనబడడం లేదు. అటు భారత...

యుద్ధభూమిలోకి వచ్చే జర్నలిస్టులు ముందే సమాచారం ఇవ్వాలి.. దానిష్ మృతిపై తాలిబన్.

ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో భారతదేశానికి చెందిన జర్నలిస్టు ఫోటోగ్రాఫర్ మృతి చెందారు. ఆఫ్ఘన్ బలగాలకు, తాలిబన్లకు జరిగిన యుద్ధంలో దానిష్ సిద్ధిఖీ కన్నుమూసారు. ఈ విషయమై తాలిబన్ నాయకుడు, జైబుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, ఇరువురి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరి వల్ల దానిష్ ప్రాణం పోయిందో తెలియదు. ఈ విషయంలో...

15 ఏళ్లు పైబడిన అమ్మాయిల, 45 ఏళ్లలోపు వితంతువులు వివరాలడిగిన తాలిబాన్ : రిపోర్ట్

ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ తో పోరాడుతున్న తాలిబన్ అక్కడ ఉన్న స్థానిక మతపెద్దలకు 15 ఏళ్ళు పైబడిన బాలికల వివరాలు మరియు 40 ఏళ్ల లోపు ఉన్న వితంతువులు వివరాల్ని అడిగారు. వాళ్లు చేసిన ఒక ప్రకటన ద్వారా ఈ విషయం తెలుస్తోంది. అయితే వీళ్ళు ఈ వివరాలు సేకరించి తాలిబన్ వాళ్ళ యొక్క ఫైటర్ల...
- Advertisement -

Latest News

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్…కీలక పదవుల్లో చంద్రబాబు మనుషులే ..!

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసిపి సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో...
- Advertisement -

కొడంగల్ లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు....

కేసీఆర్ మూడోసారి సీఎంగా డిసెంబర్ 4 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం?

కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. కేసీఆర్ మూడోసారి సీఎంగా సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుందని సమాచారం. డిసెంబర్ 4 లేదా 7వ...

తెలంగాణ ఎన్నికలు…ఇవాళ హెలికాప్టర్ లో సిద్దిపేటకు సీఎం కేసీఆర్

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రయాణం కాలున్నారు. సీఎం కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడకలో...

పోలింగ్‌కు వరుణ గండం.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్షన్ పోలింగ్ డే కు వరుణ గండం ఉన్నట్లు స్పష్టం చేసింది....