ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో పాటు రాజకీయ విమర్శలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షం, అధికారపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనేఉంది. తాజాగా ఏపీలో ఇసుక కొరతపై మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆన్లైన్లో నిమిషాల్లోనే ఇసుక ఖాళీ అవుతోందని ఉమా అన్నారు. వైసీపీ నేతల గుప్పెట్లో మాత్రం వేల టన్ను ఇసుక ఉంటోందన్నారు. లక్షల లారీల ఇసుక తరలించినా స్టాక్యార్డ్ లో 20వేలు చూపడం లేదని తెలిపారు. లారీలను ఆపిన అధికారులను బెదిరిస్తున్నారని, వైసీపీ నేతల అండర్ కవర్ అవినీతితో ఇసుక దోపిడీతో రోడ్డునపడ్డ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు జగన్ సమధానం చెప్పాలన్నారు.
ఇసుక దోపిడీ..సీఎం జగన్ పై దేవినేని ఫైర్..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఏపీ ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటు..!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. వైసీపీ నుంచి టీడీపీలో...
Anji N -
మూసారాంబాగ్ లోని బేకరీలో భారీ అగ్ని ప్రమాదం..!
సాధారణంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటాయి. ఇటీవలే...
Anji N -
తిరుపతి వెంకటేశ్వరస్వామి ఎందుకు కళ్లు మూసుకునే ఉంటాడు..? ఆ ఒక్కరోజే దర్శనభాగ్యం
తిరుమల తిరుపతి దేవస్థానం..జీవితంలో ప్రతి ఒక్కరు తప్పక దర్శించాల్సిన ఆలయం ఇది....