పాక్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. పాకిస్థాన్ సైనికులు మంగళవారం ఉదయం 6:30 గంటలకు కశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డారు. ఫూంచ్ జిల్లా మాన్ కోటి సెక్టారులోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఈ కాల్పులు జరిపారు. దీంతో భారత సైనికులు తిరిగి ఎదురుకాల్పులు జరిపారు. పాక్ సైనికుల కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పికొట్టారు.
సరిహద్దుల్లో పాక్ సైనికుల కాల్పులు..!
-
Previous article
Read more RELATEDRecommended to you
ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయ్యే అవకాశం లేదు : రేవంత్ రెడ్డి
జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత...
Ganesh -
IPL 2024 : చెలరేగిన స్టబ్స్..లక్నో టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు లక్నో...
Ganesh -
ఆ బిల్లులను తక్షణమే నిలుపుదల చేయాలి : చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు...
Ganesh -