తెరాస అధినేత కేసీఆర్ నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.. నేటి సభ ద్వారా తెలంగాణలో తమ సత్తాను చాటనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 29 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ సభకు హాజరై కార్యకర్తలకు గెలుపే ధ్వేయంగా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సభకు భారీగా జనసమీకరణ చేయాలని గ్రేటర్ టీఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతిపక్షాల వైఖరిని ఎండ గట్టడంతో పాటు, తెలంగాణలో తెరాస చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి నేటి సభలో కేసీఆర్ వివరించనున్నారు.
పరేడ్ గ్రౌండ్స్ లో తెరాస భారీ సభ..
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
లైంగిక వేధింపుల కేసులో డీఎంహెచ్ఓ అరెస్ట్..!
ప్రస్తుతం రోజు రోజుకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా మహిళలు,...
Anji N -
ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట విద్యుత్ శాఖ ఏఈ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఆఫీసర్ అడ్డంగా బుక్కయ్యాడు. అశ్వారావుపేట ట్రాన్స్...
Anji N -
భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కి జేసీ ఫ్యామిలీ తరలింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి...
Anji N -