కనుమ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మటన్ ధర అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోయింది. కొన్ని చోట్ల కిలో రూ.950- 1000 మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. ఇకపోతే చికెన్ ధరల విషయానికి వస్తే పెద్ద, చిన్న బ్రాయిలర్ కోళ్ల ధర కిలో రూ.160, స్కిన్ లెస్ రూ.200 పలుకుతుంది. దీంతో ప్రజలు చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
వరంగల్: ‘అమాంతం పెరిగిన మటన్ ధర’
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...