పూర్తిస్థాయి ధాన్యం కొంటాం: మంత్రి సబితా

-

sabitha indra reddyవానకాలంలో పండిన పూర్తిస్థాయి ధాన్యం కొనాలని CM KCR అదేశించారని ఆ దిశగా జిల్లాలో రైతులు పండించిన పంటను కొనాలని మంత్రి సబితారెడ్డి అధికారులకు ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 41 వేల 151 మెట్రిక్ టన్నుల ధాన్యం 38 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇంకా మూడు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news