తెలంగాణ వచ్చింది.. మనం మనం కొట్టుకునే అవసరం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎంతో కలిసి పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కలెక్టరేట్ను నిర్మించారని కొనియాడారు. రేపు భువనగిరిలో సీఎం కార్యక్రమానికి కూడా శాంతియుతంగా వెళ్తామని మరో సందర్భంలో అన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల సమస్యలను తెలుపుతామన్నారు.
మనం మనం కొట్టుకునే పని లేదు: కోమటిరెడ్డి
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...