మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండా గ్రామానికి ఈనెల 25న సీఎం కేసిఆర్ రానున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా కురవికి చేరుకొని కారులో నేరుగా మంత్రి సత్యవతి ఇంటికెళ్తారు. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
వరంగల్ : 25న కురవికి రానున్న సీఎం
By Naga Babu
-
Previous article
Next article