IND VS ENG : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా… జట్ల వివరాలు ఇవే

-

ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ చిట్టచివరి వన్డే జరగనుంది. మాంచెస్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది ఇంగ్లాండ్ జట్టు. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు సిరీస్ గెలవనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే….

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ

 

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

Read more RELATED
Recommended to you

Latest news