రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త.. మరో 3 నెలలు ఉచితంగా బియ్యం పంపిణీ

-

 

రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని మరో మూడు నెలలు ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం నుంచి ఫ్రీగా బియ్యం మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచి దాన్ని కొనసాగిస్తోంది.

అయితే ఈ నెల 30 వ తేదితో ఆ గడువు ముగియనుంది. ఈ తరుణంలోనే… మరో మూడు నెలలు పొడిగించింది. “ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన” (ఉచిత రేషన్) మరో మూడు నెలల పాటు పొడిగించిన కేంద్రం…కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డిఎ పెంచారు. అలాగే ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్ రైల్వేస్టేషన్లు అభివృద్ధికి నిధులు కేటాయించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news