BREAKING : బిజెపిలో చేరనున్న పరకాల మాజీ ఎమ్మెల్యే బిక్షపతి

-

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి దూసుకుపోతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు బిజెపిలో చేరగా… తాజాగా మరో కీలక నేత బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఈ నెల 9న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు , ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో బిజెపి లో పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మొగులూరి భిక్షపతి, నర్సాపూర్ trs సీనియర్ లీడర్ మురళి యాదవ్ చేరనున్నారు. భిక్షపతితో ఫోన్ లో మాట్లాడిన బండి సంజయ్ కుమార్… 9వ తేదీన పార్టీలో చేరమని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news