BREAKING : బ్రహ్మానందం ప్రచారం చేసిన స్థానంలో బీజేపీ ఓటమి !

-

BREAKING : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మానందం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక ఫలితాలు వస్తున్న తరుణంలో.. బ్రహ్మానందం కు ఊహించని షాక్‌ తగిలింది. బీజేపీ తరపున బ్రహ్మానందం ప్రచారం చేసిన చిక్కబల్లాపూర్లో ఓటమి దిశగా బీజేపీ వెళుతోంది.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి సుధాకర్ కోసం ప్రచారం చేసారు బ్రహ్మానందం. కానీ బీజేపీ తరపున బ్రహ్మానందం ప్రచారం చేసిన చిక్కబల్లాపూర్లో ఓటమి దిశగా బీజేపీ వెళుతోంది. కాగా, కర్నాటక ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ నేత సిద్ధ రామయ్య సంచలన ప్రకటన చేశారు. బీజేపీపై ప్రజలు విసిగిపోయారు.. మాకు ఎవరి మద్దతు అవసరం లేదని తేల్చి చెప్పారు. కర్నాటకలో మత రాజకీయాలను ప్రజలు నమ్మలేదు.. 120 స్థానాలకు పైగా గెలుస్తామని వెల్లడించారు సిద్ధరామయ్య.

Read more RELATED
Recommended to you

Latest news