ప్రధాని మోడీ కూడా వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

-

స్వచ్ఛందంగా సేవ చేసే అవకాశం, ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు.. ప్రధాని మోడీ కూడా వాలంటీర్ వ్యవస్థను సమర్ధించారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గుర్తు చేశారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిజాయితీతో సేవలు అందిస్తున్నవారు వాలంటీర్లు. నిమ్మగడ్డ రమేష్ తో ఈసీ  కు పిర్యాదు చేయించి కుట్ర చేశారు చంద్రబాబు వాలంటీర్లు వ్యవస్థ లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు.. దాదాపు 33 మంది వృద్ధులు, వితంతువులు చనిపోయారు.

చంద్రబాబు జీవితం అంతా అబద్దాలు మయమే అన్నారు. జగనన్న పెట్టిన వాలంటీర్ వ్యవస్థ గుర్తించి, పదివేలు జీతం ఇవ్వాలని ప్రకటన చేసిన చంద్రబాబుకు కేంద్రం అవార్డు ఇవ్వాలనీ కోరుతున్నా.
వాలంటీర్  వ్యవస్థ రద్దు చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆంగ్ల విద్యా విధానం ద్వారా పిల్లలు బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్న వ్యక్తి సిఎం జగన్. నవరత్నాలు ద్వారా పేద ప్రజలకు మేలు చేసిన మహనీయుడు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news