తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతుంది.


శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నియూ నిండిపోయాయి. నిన్న 84,797 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 29,497 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3. 98 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,797 మంది భక్తులు
తలనీలాలు సమర్పించిన 29,497 మంది భక్తులు
హుండి ఆదాయం 3.98 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news