రేటు పెంచిన తర్వాత చూపిస్తున్న కైరా…!

-

గతంలో హీరోయిన్లు అంటే నటన చూపించి అవకాశాలను దక్కించుకునే వాళ్ళు. ఇప్పుడు కాస్త ఒక అడుగు ముందుకి వేసి ఒళ్ళు చూపించి అవకాశాల కోస౦ ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు చూసే ఓపిక ఉండాలి గాని మేము చూపించడానికి రెడీ అంటున్నారు హీరోయిన్లు. ప్రధానంగా సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి ఖండాలు ఎన్నో బయటపడుతున్నాయి. ముఖ్యంగా కుర్ర హీరోయిన్లు చెలరేగిపోతున్నారు ఈ మధ్య.

అవకాశం వస్తే చాలు రెచ్చిపోతున్నారు. అది పక్కన పెట్టి మహేష్ హీరోయిన్ కైరా అద్వాని విషయానికి వస్తే, పాప చేసినవి తక్కువ సినిమాలే అయినా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ మధ్య డబ్బు రత్నానీ ఫోటో గ్రఫీ కోసం పాప మొత్తం విప్పింది. ఆకు అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో చెమటలు కక్కించింది. ఏమీ చేయలేక యూత్ ఆ ఫోటోలు చూసి చొక్కా నలుపుకుని, పర్వాలేదు అనుకునే పరిస్థితి.

లస్ట్ స్టోరీస్ పేరుతో పాప ఒక వెబ్ సీరీస్ చేసింది. ఈ స్టోరీస్ ద్వారా కైరాలో ఉన్న రకరకాల యాంగిల్స్ ని బాలీవుడ్, టాలీవుడ్ జనం చూసేసారు. ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన ఫోటో కూడా అదే కోవలోకి వస్తుంది. ఎందుకు పోస్ట్ చేసిందో గాని ఆమె చేసిన ఫోటో షూట్ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ మధ్య తెలుగు సినిమాలకు రేటు బాగా పెంచింది ఈ అమ్మాయి. రెండు కోట్ల వరకు పెంచింది. రేటు పెంచిన తర్వాత ఈ ఫోటో షూట్ చేసింది కైరా.

Read more RELATED
Recommended to you

Latest news