బోల్డ్ అందాలతో రెచ్చపోయిన దిశా…ఆ అందాలు చూడాల్సిందే

-

తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనాలు అన్నీ ఇన్ని కావు. దిశా పటాని వెండితెరపై కూడా హీటెక్కించే నటి.

సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్ది అభిమానులను సొంతం చేసుకుంది. దిశా పటాని ఇన్ స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావాల్సిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది.

నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది దిశా పటాని. తొలి చిత్రంతోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది.

Read more RELATED
Recommended to you

Latest news