నేను ఎవరి పక్కలో పడుకోలేను…!

-

కొంత మంది హీరోయిన్లు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బాలీవుడ్ లో కనుక చూసినట్లయితే కంగనా రనౌత్ నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం లో ముందుంటుంది. ఆమె కెరీర్ లో ముందు నుంచి కూడా మాటల దూకుడు ప్రదర్శిస్తూనే వచ్చింది. సినిమా పరంగా అయితేనే, వ్యక్తిగతంగా అయితేనే ఏదో ఒక రూపంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది అని బాలీవుడ్ జనం అంటారు.

ఇతర హీరోయిన్ గురించి అయినా, లేదంటే దర్శక నిర్మాతలు గురించి అయినా సరే ఆమె ఇప్పటికే పలు రకాల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ తో కలిసి మణికర్ణిక చిత్రాన్ని నిర్మించే సమయంలో చిన్న వివాదం తో 70% సినిమా డైరెక్ట్ చేసిన క్రిష్ నీ కాదని మిగతా సన్నివేశాల్ని తనే సొంతంగా డైరెక్ట్ చేసి చూపించడం కంగనా రనౌత్ కే చెల్లింది. అయితే కంగనా ఈ మధ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అలవాట్ల గురించి, స్వతంత్ర భావాల గురించి మాట్లాడింది. తను చాలా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిని అని చెప్పడం తో పాటు, తాను ఎవరి పక్కనా పడుకోలేనని చెప్పింది. తను ఎవరితోనైనా క్యాజువల్ డేట్‌కు వెళ్లినా వారి బెడ్‌పై ఎక్కువసేపు ఉండలేను, అర్ధరాత్రి సమయం లో లేచి నా బెడ్ మీదకు వెళ్లిపోతాను అని చెప్పింది. నేను ఇండిపెండెన్స్‌కు బానిసగా మారిపోయాను. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నా చేత బలవంతంగా ఎంతవారైనా నాకు నచ్చని పనిని చేయించలేరు అని చెప్పింది. తనలోని ఈ స్వంతత్ర భావాలు తనను ఎక్కడికి తీసుకెళ్తాయోనని కంగన .

Read more RELATED
Recommended to you

Latest news