మహేష్, ఎన్టీఆర్, చైతు మెమొరబుల్ ఫోటో వైరల్.!

-

సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. కృష్ణ మరణంతో యావత్ తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికే కృష్ణ ఫ్యామిలీలో తనయుడు రమేష్ బాబు, విజయనిర్మల, ఇందిరా దేవి మరణించారు..ఇప్పుడు కృష్ణ మృతి చెందారు. ఇక విశాధ ఘటనతో మహేష్ వద్దకు మన టాలీవుడ్ సినీ తారలు చేరుకోగా మహేష్ కి ధైర్యం చెప్పారు.

ఇక కలయికలో అయితే చాలామంది అభిమానులు తమ హీరోలతో కలిసి చూడాలి అనుకున్నారు కానీ ఇలాంటి సందర్భాల్లో చూడాలి అనుకోలేదని వాపోతున్నారు. అయితే ఈ కలయికలో మహేష్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు అక్కినేని నాగచైతన్యలు కలిసి ఉన్న ఓ స్నాప్ బయటకొచ్చింది. మరి సరిగ్గా వీరి కలయికలో అలనాటి తారలు సూపర్ స్టార్ కృష్ణతో అక్కినేని నాగేశ్వరరావు అలాగే నందమూరి తారక రామారావు లతో కలిసి ఎగ్జాక్ట్ గా ఉన్న ఫోటోతో కలిసింది. దీనితో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో అభిమానులు మంచి వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news