మరొకసారి అందాలతో రెచ్చిపోయిన ఆదాశర్మ..!!

-

ఎ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్ల లైఫ్ టైం అనేది చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఏదో కొంతమందికి హీరోయిన్లు మాత్రమే కాస్త ఎక్కువ కాలం రాణిస్తూ ఉంటారు. కొందరు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ ఆదాశర్మ కూడా ఒకరు. ప్రస్తుతం అవకాశాలు లేక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు విభిన్నమైన ఫోటో ఫోజులు ,వీడియోలతో షేర్ చేస్తూ కుర్రకారుల మతులు పోగొడుతూ ఉంటుంది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రాలేదు.

ఆదాశర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. మొదట పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందులో తన అందాల ప్రదర్శనతో బాగా ఆకట్టుకున్న ఆదాశర్మ ఆ తర్వాత బాలీవుడ్లో పతి పత్ని ఔర్ పంగ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన ఈమెకు ఇటు తెలుగులో ఆటు బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. ఇక కొన్ని చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు తమ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది ఆదాశర్మ. అందరి హీరోయిన్స్ లాగే కాకుండా ఆదా తన అందచందాల ఆరబోత కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. అందుచేతనే పలు రకరకాల గెటప్పుల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పూలరంగు టాప్ ధరించి తన ఎద అందాలను చూపిస్తోంది. మత్తెక్కించే కళ్ళతో కుర్రకారులకు చెమటలు పట్టించేలా ఉంది ఈ ముద్దుగుమ్మ. అందుకు తగ్గట్టుగానే ఒక మెసేజ్ ను జోడించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Read more RELATED
Recommended to you

Latest news