Samantha నల్గొండలో హీరోయిన్‌ సమంత రచ్చ.. ఫోటోలు వైరల్‌ !

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అగ్ర హీరోయిన్ సమంత.. నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఇవాళ ఉదయమే నల్గొండ జిల్లాలో హీరోయిన్ సమంత పర్యటించారు. మాంగల్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ నల్గొండ జిల్లాలో ఇవాళ జరిగింది. అయితే ఈ కార్యక్రమo సమంత చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే సమంత నల్గొండలో పర్యటించారు.

ఈ పర్యటనలో.. పట్టు చీరలో మెరిసింది హీరోయిన్‌ సమంత. అంతేకాదు.. నల్గొండ చేరిన తర్వాత.. తన ఫ్యాన్స్‌ కు ఎంతో ఆత్మీయంగా.. పలకరించింది. సెల్పీలు కూడా ఇచ్చింది సమంత. ఇక ఆమెను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా.. సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది. అటు వరుస సినిమాలు చేస్తూనే ఉంది సామ్.

Read more RELATED
Recommended to you

Latest news