BREAKING : ప్రభాస్ ఇంటికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

-

ప్రముఖ రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11వ తేదీన తెల్లవారుజామున 3:25 గంటల సమయంలో చికిత్స పొందుతూ ఏ ఐ జి హాస్పిటల్ లో మృతి చెంది సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.

అయితే కృష్ణంరాజు మృతి నేపథ్యంలో హీరో ప్రభాస్ ఇంటికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ రానున్నారు. ఎల్లుండి ఉదయం హీరో ప్రభాస్ ఇంటికి రాజ్ నాథ్ సింగ్ రానున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో పాటు కృష్ణరాజు కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి రాజనాధ సింగ్ బిజెపి తరఫున పరామర్శించనున్నారు. కాగా ఇప్పటికే కృష్ణంరాజు మృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు బిజెపి పార్టీ కాబట్టి… ఎల్లుండి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రభాస్ ఇంటికి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news