వాస్తు: భార్య భర్తల మధ్య గొడవలు తొలగిపోవాలంటే ఇలా చెయ్యండి..!

-

భార్య భర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. వాటిని ఒక్కసారి తొలగించడానికి కూడా కష్టమవుతుంది. అందుకోసం వాస్తు శాస్త్రం ప్రకారం జ్యోతిష్యులు కొన్ని విషయాలు చెప్పారు. వీటిని కనుక అనుసరించారు అంటే తప్పకుండా భార్య భర్తల మధ్య నెగిటివిటీ దూరం అయిపోతుంది. దానితో ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే మరి ఈరోజు వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చెప్పారో చూద్దాం..!

ఇంట్లో మీ భార్య తో లేదా మీ భర్త తో గొడవలు అవుతున్నాయా…?, మీ ఇద్దరి మధ్య సంబంధం అస్సలు బాలేదా..? అయితే ఇది మీకోసం. మీరు ఎటువంటి చింత పెట్టుకోకండి. ఈ చిన్న పద్ధతిని మీరు అనుసరించారు అంటే తప్పకుండా మీ మధ్య గొడవలు తొలగిపోతాయి. తద్వారా మీరిద్దరూ ప్రశాంతంగా ఉండడానికి కూడా వీలవుతుంది. అందుకే పండితులు ఉప్పుని ఉపయోగించిమంటున్నారు.

ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. దీనితో ఎటువంటి చింత ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు చిన్న చిన్న వాటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఉప్పుని కనుక ఉపయోగించారంటే తప్పకుండా మీ మధ్య గొడవలు తొలగిపోతాయి.

దీనికోసం మీరు ఏం చేయాలి అనే విషయానికి వస్తే… ఒక బౌల్ తీసుకుని దాని నిండా ఉప్పు వేయండి. ఇప్పుడు దానిని బెడ్రూం మూల పెట్టండి. ఇలా ఒక నెల పాటు ఉంచండి. నెల రోజుల తర్వాత పాతవి తొలగించి కొత్త దానితో నింపండి. అయితే ఇలా చేయడం వల్ల శాంతి ఉంటుంది. అలానే మీ ఇద్దరి మధ్య ఉండే గొడవలు తగ్గిపోయి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. అలానే మీ రిలేషన్ షిప్ కూడా బాగుంటుంది. నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది. మొత్తం ఇల్లు అంతా కూడా పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనుసరించి చూడండి దీంతో మీకు మంచి జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news