వాస్తు: పరీక్షల్లో మంచి ఫలితాలు రావాలంటే ఇలా చెయ్యండి..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యనైనా సరే మనం పరిష్కరించుకోవచ్చు. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలని పొందడానికి చూస్తూ ఉంటారు. విజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు.

 

ఎప్పుడు కూడా వాస్తు ప్రకారం మనం ప్రతిదీ అమర్చుకోవాలి అప్పుడు చక్కటి ఫలితాలను పొందవచ్చు. విద్యార్థులు స్టడీ టేబుల్, కూర్చునే చోటు, చదువుకునే దిక్కు ఇటువంటివన్నీటిని కూడా వాస్తు ప్రకారం అనుసరిస్తే మంచి ఫలితాలను పొందొచ్చు.

చదువుకునేటప్పుడు విద్యార్థులు తూర్పు వైపుకి కానీ పడమర వైపుకి కానీ కూర్చుని చదువుకోవడం మంచిది ఒకవేళ కనుక ఇది కుదరకపోతే ఉత్తరం వైపున కూర్చోవచ్చు ఇది చక్కటి ఫలితాలను తీసుకువస్తుంది.
అలానే రెక్టాంగిల్ లేదా స్క్వేర్ ఆకారంలో ఉండే స్టడీ టేబుల్ ని ఉపయోగించండి గుండ్రంగా ఉండే వాటిని ఉపయోగించొద్దు.
అలానే వీలైనంత వరకు మంచి వెల్తురు, గాలి వచ్చేటట్టు చూసుకోవాలి.
స్టడీ రూమ్ లో ఎప్పుడూ కూడా తూర్పు వైపుకి కానీ ఉత్తరం వైపుకి కానీ షెల్ఫులు ఉండకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీ ని కలిగిస్తాయి.
అలానే గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చదవడానికి ఆసక్తి ఉంటుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని వీటిని అనుసరిస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అలానే చక్కటి ఫలితాలని కూడా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news